Home / SLIDER (page 1509)

SLIDER

బాధపడుతున్న చంద్రబాబు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.ఆయన ఆస్థాన మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్‌ …

Read More »

నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. కోమటి రెడ్డికి శంభీపూర్ రాజు సవాల్..!!

తనపై కబ్జా ఆరోపణలు చేసిన కోమటి రెడ్డి వాటిని నిరూపించాలని.. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఓబీసీ నేత ఎదగడాన్ని ఓర్చుకోలేని కోమటిరెడ్డి.. తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన రాజు అన్ని అనుమతులు తీసుకునే నా గ్రామం లో ఇల్లు కట్టుకున్నానని …

Read More »

నిహారిక సంచలన నిర్ణయం..!

మెగా బ్ర‌ద‌ర్ కొణిదెల నాగబాబు గారాల ప‌ట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మ‌డికి నిరాశ‌నే మిగిల్చింది. ఆ త‌ర్వాత హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుద‌లైన సూర్య‌కాంతం చిత్రం కూడా …

Read More »

వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!

నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్‌ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా  ‘అయ్యా జగన్‌ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …

Read More »

టీమిండియా బలం .. బలహీనతలివే..!

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …

Read More »

గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్‌ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …

Read More »

వైభవంగా ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు కల్యాణాన్ని తిలకించారు.

Read More »

ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల భవనాన్ని ఇవాళ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.త్వరలోనే ప్రత్యేకంగా విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ …

Read More »

రాజన్నా.. వేలవేల దండాలన్నా

రైతు అంటే లాభనష్టాలు బేరీజు వేసుకునే వృత్తి కాదు. అదో జీవన శైలి. పదిమందికి పట్టెడన్నం పెట్టే బతుకులకు వెలుగునిచ్చావు. శ్రీనివాసుడు నింగి నుంచి పంపిన వేగుచుక్కలా మామధ్య మెరిసి శ్రీవారి చెంతకే చేరావు. నీ ఆశయాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయన్నా అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి నాటి స్మృతులను స్మరించుకున్నారు.   దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు …

Read More »

మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ రాష్ర్ట సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమంపైన పార్టీ కార్వనిర్వహక అధ్యక్షులు కెటి రామారావు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పార్టీ సినియర్ నాయకులు,ఎమ్మెల్యేలు, యంపిలు, పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో కెటియార్ మాట్లాడారు. ప్రస్తుతం సభ్యత్వ నమోదు బాగా చురుగ్గా జరుగుతున్నదన్న కెటియార్, ఈ మేరకు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. స్ధానిక మంత్రులు, యంఎల్యేలు, యంఎల్సీలు, ఎంపిలు, ఇతర సినియర్ నాయకులు సమిష్టిగా ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat