Home / SLIDER (page 1610)

SLIDER

వివేకాను చంపాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటని అడుగుతున్నవారికోసం

1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు.. 2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు.. 3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత …

Read More »

వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు సందర్శించారు.. ఇలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. ఈ అరాచకాలకు అంతే లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి వైఎస్‌ వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో అర్థమే కావడం లేదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన …

Read More »

రాజకీయంగా ఎదుర్కోలేక వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్ర

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్రపన్నిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 1998 నుంచి వైయస్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేశారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఇది దారుణమైన హత్యగా తేలిందన్నారు. కుటుంబ సభ్యులు …

Read More »

అ=అమ్మ, ఆ=ఆవు ఆవు కాదు.. ఎద్దు,కావాలంటే చంద్రన్న యాడ్ చూడండి..

ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ పార్టీకి చెందిన ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పిదాలని ఎత్తిచూపుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన ఎన్నికల ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేశారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా నల్ల చొక్కాలతో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించండి..

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిప‌క్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనుంది. మాజీఎంపీ, మాజీమంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ …

Read More »

ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర జరుగుతోంది…ఆనం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను అంతం చెయ్యాలని కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దారుణమని,దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు.ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. వైఎస్‌ కుటుంబంపై కక్షా రాజకీయాలు చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. రాజకీయంగా వాళ్ళని ఎదుర్కునే ధైర్యం లేక అధికారం కోల్పోతున్నామని భయంతో ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర …

Read More »

మా అభ్య‌ర్థిని ఓడిస్తా…టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని మరో వ్యక్తికి చంద్రబాబు కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రకటించారు.   తనను కాదని టికెట్‌ ఇచ్చిన నేలపూడి స్టాలిన్ బాబుని ఓడించడమే తన టార్గెట్ …

Read More »

మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర ఉంది..!!

ఇవాళ సాయంత్రం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.“మా తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు.. మానాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి ముందురోజు చంద్రబాబు “అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా” అని తన తండ్రిని హెచ్చరించారని అన్నారు. వైజాగ్ లో తనపై కత్తిదాడి జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే అన్నారు. ఇపుడు …

Read More »

తీవ్రంగా గాయాలైన వ్యక్తి లెటర్ ఎలా రాస్తాడు..జగన్ సూటి ప్రశ్న

శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్‌ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ ముందుగా నివాళి అర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు… “వివేకానందరెడ్డి అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదు. దర్యాప్తు తీరు బాధాకరం. వివేకానందరెడ్డి చనిపోతూ ఒక లెటర్‌ రాశారని.. అందులో డ్రైవర్‌ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యలో చాలా మంది ఉన్నారు. బెడ్‌రూంలో ఐదుసార్లు దాడి చేశారు. తలపైనే …

Read More »

సీబీఐ విచార‌ణ‌లో జ‌ర‌గాలి…వైఎస్ జ‌గ‌న్

త‌న బాబాయ్‌ వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య ఉదంతంలో వాస్త‌వాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల‌ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 35ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంట్లోకి చొరబడి అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపడమనేది దారుణమైన విషయమ‌ని, ఇందులో నిజాలు తేలాల‌ని ఆయ‌న కోరారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గొడ్డలితో తలపై ఐదుసార్లు దాడిచేయడంతో వివేకా అక్కడికక్కడే చనిపోయారని జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat