Home / SLIDER (page 1616)

SLIDER

అమరావతి ప్రెస్ మీట్ లో సాక్షి రిపోర్టర్ ను బెదిరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై మండిపడ్డారు.. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ఒకసారి చెబితే వినాలని భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. …

Read More »

చంద్రబాబూ.. ముఖ్యమంత్రివి అయి ఉండి ఇంత నీచమైన పనులకు పాల్పడతావా ఛీ..

గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను …

Read More »

వైఎస్సార్సీపీలో చేరిన సాధిక్ అలీ.. ముస్లింలంతా జగన్ వైపే

మరి కొద్దిరోజుల్లో ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంతో అధికార టీడీపీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి న్యాయకత్వం కూడా టీడపీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలను చేరికలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేర‌గా న‌గ‌ర టీడీపీ అధ్యక్షుడు సాధిక్ అలీ కూడా …

Read More »

దేశంలో ఇంతపెద్ద సైబర్ క్రైం జరగలేదు.. చర్యలు తీసుకోండి

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా.? అని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఏపీ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై పార్టీ నేతలతో కలిసి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ దేశచరిత్రలో ఇంత పెద్ద సైబర్‌ క్రైమ్‌ …

Read More »

ఏపీ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం నాడు నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని వినిపించే విజయసాయి రెడ్డి స్పోర్ట్స్‌ రంగంలోకి రావడం ఆనందంగా ఉందని, రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకొని ముందుకు …

Read More »

ఓటుకునోటు కేసులో మరో సంచలనం.. 11నిమిషాల వీడియోలో మరో కొత్త కోణం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో మ‌రో సంచ‌ల‌న కోణం వెలుగుచూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్ర‌బాబు అప్ప‌టి త‌న పార్టీనేత రేవంత్‌రెడ్డిని డ‌బ్బుతో పంపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌లో రేటు ఫిక్స్ చేసే అంశంపై మరో వీడియో తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఈమేర‌కు ఓజాతీయ మీడియా ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. …

Read More »

రాహుల్‌, మోదీ దొందూ దొందే..కేటీఆర్

కరీంనగర్‌ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి కరీంనగర్ ప్రజలు చూపించిన తెగువను కొనియాడారు. 2006 లో తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉంది …

Read More »

ఏపీ డేటా చోరీ కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగింత..

ఏపీలో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంచార్జ్‌గా వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉంటారు. స్టీఫెన్ రవీంద్రతో పాటు సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట ఎస్‌డీపీవో శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ …

Read More »

నువ్వు నపుంసక ముఖ్యమంత్రివి. కొడుకుకోసం నీచమైన గడ్డి కరుస్తున్నావ్.. థూ నీ బతుకు

గత తొమ్మిదేళ్లుగా ఏం జరిగినా జగనే చేశాడు.. లేదా ఇది వైఎస్సార్సీపీ కుట్ర అనటం టీడీపీ శ్రేణులకు చంద్రబాబుకు పరిపాటిగా మారింది.. జగన్ పులివెందుల రౌడీ, జగన్ రౌడీయిజం చేస్తాడంటూ లేనిపోని పుకార్లు సృష్టించారు.. ఇన్ని చేసినా జగన్ ఏరోజూ చౌకబారు విమర్శలపై స్పందించలేదు.. ఒక నికార్సైన నాయకునిగా భరించాడు.. అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటీ ఆయన చేస్తే ఇంకా చంద్రబాబు ఎవరు.. అంటూ ఓ వ్యక్తి రాసిన లేఖ …

Read More »

పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరికొన్ని రోజుల్లో ఏం చేయబోతున్నారో చూడండి

వైఎస్సార్సీపీ విజయం దాదాపుగా ఖాయమవుతోంది.. వైసీపీ అథినేత పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీల పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. జగన్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేల్లో తేలింది. అయితే ఇదే జరిగితే చంద్రబాబు ఏమైపోతారోనని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా బలమైన నాయకులు అధికారంలో ఉన్న తన పార్టీని వీడడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. ఓటమి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat