ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో కేటీఆర్ ని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.ఆ పదవికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ పదవిని అధికార పార్టీ మిడిమిడి గ్యానం ఉన్న వ్యక్తికి కట్టబెట్టి ఆ శ్యాఖకు భ్రష్టు పెట్టేలా చేసింది.ఆ వ్యక్తి ఎవరో అందరికి తెలుసు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్.కనీసం ఇతను ఎమ్మెల్యే కూడా …
Read More »ముందు నుయ్యి…వెనుక గొయ్యి..కాంగ్రెస్లో కొత్త ఆందోళన
ముందు నుయ్యి….వెనుక గొయ్యి…ఇది స్థూలంగా టీ కాంగ్రెస్ పరిస్థితి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే నుయ్యి కంటే, గొయ్యే మేలని వారు భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారిన సందర్భం గురించి. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. 21 …
Read More »ప్రధాని సంచలనం..నన్ను వాళ్లు చంపేస్తారు
ఇటీవలి కాలంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఆయన నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారాయన. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేది ఇలాగేనా? వీళ్ల వ్యాఖ్యలను పాకిస్థాన్కు రక్షణ కవచంలా వాడుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి …
Read More »టీడీపీకి రాజీనామా చేసిన చల్లా రామకృష్ణా రెడ్డి.. అతి త్వరలో వైసీపీలోకి
అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. పదవులు ఎరవేసినా….ప్రయోజనాల పరంపర లోబర్చుకునే ప్రయత్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడటం లేదు. తమ పదవులకు టాటా చెప్తూ….ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరగా మరో ముఖ్య నేత టీడీపీకి గుడ్బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి …
Read More »టీడీపీకి తొత్తులుగా మారిన పోలీస్ వ్యవస్థ..దొంగలని కాపాడుతున్నారా?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది.తమకు పదవులు ఇచ్చే పార్టీకి నేతలు వెళ్తున్నారు.ఒకపక్క ఎమ్మెల్యేలు,ఎంపీలు జగన్ వద్దకు వేలిపోతుంటే చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని తెలుస్తుంది.ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఎక్కడన్నా పోలీసులు దొంగల్నిపట్టుకునేందుకు ఉంటారు.కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొంగల్ని రక్షిస్తున్నారు.ఆ దొంగలు మరేవేరో కాదు..బాబు, లోకేష్, దేవినేని, చింతమనేని, ప్రత్తిపాటి, సీఎం రమేష్, ఎట్సెట్రాల్ని వీళ్ళను రక్షించడానికే …
Read More »బ్రేకింగ్.. టీఆర్ఎస్లోకి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..!!
అంతా అనుకున్నదే జరిగింది..గత కొన్ని రోజుల నుంచి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నానని అయన అధికారంగా ప్రకటించారు.పార్టీ కార్యకర్తలతో సమావేశమై.. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరాలనేది నిర్ణయిస్తానన్నారు.కాగా నిన్న రాత్రి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతునట్లుగా ప్రకటించగా.. ఇప్పుడు సండ్ర కూడా అదే బాటలో …
Read More »కాంగ్రెస్లో టెన్షన్..ఓవైసీపై పోటీకి మల్లగుల్లాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »టీడీపీలో కలకలం…మంత్రికి వ్యతిరేకంగా బాబు ఇంటివద్ద నేతల ఆందోళన
తెలుగుదేశం పార్టీలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …
Read More »పాక్ పత్రికలో పవన్ మాటలు…జనసేన సంచలనం
జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి పాకిస్థాన్ పత్రిక సంచలన వ్యాఖ్యలు చేసింది. యుద్ధం వస్తుందని బీజేపీ వాళ్లు తనకు రెండేండ్ల కిందటే చెప్పారనీ, దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చనీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనలో సంచలన వాఖ్యలు చేశారు అయితే, పవన్ వ్యాఖ్యలు పాక్ వెబ్సైట్లో ప్రచురితం అయ్యాయి. పాకిస్తాన్లోని ప్రముఖ మీడియా సంస్థ …
Read More »టీడీపీకి మరో షాక్.. ముఖ్యనేత వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీకి మరోషాక్ ఖాయమైంది. టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరబోతున్నారని సమచారం. టీడీపీ నుంచి నరసాపురం లోక్సభ సీట్ను రఘురామకృష్ణంరాజు ఆశించారు. అయితే..ముందుగా హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట మార్చడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇటీవల తనపై జరిఇన ప్రచారానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. …
Read More »