Home / SLIDER (page 1640)

SLIDER

కాంగ్రెస్ అంటేనే ఇంత‌…త‌న్నుకున్న రాష్ట్ర నేత‌లు

కాంగ్రెస్ నేత‌లంటే ఎలా ఉంటుందో తెలియ‌జెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం. సాక్షాత్తు ముఖ్య‌నేత‌ల సమ‌క్షంలో కొట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క సన్మాన సభ రసాబాసగా మారింది. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరూ కూర్చీలు విసురుకున్నారు. సీఎల్పీ నేత‌గా ఎన్నికైన భట్టి సన్మానించేందుకు శ్రీకాంత్ వేదికపైకి ఎక్కారు. వేదికపై …

Read More »

ఢిల్లీకి జ‌గ‌న్‌…టీడీపీలో కొత్త భ‌యం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంద‌ని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్లే ఆయన, సాయంత్రానికి కల్లా తిరిగి వచ్చేస్తారు. అయితే, ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌నతో టీడీపీ క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున‌ అవకతవకలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై …

Read More »

బాబు ప్ర‌చార‌పిచ్చి… ఆర్డ‌ర్‌తో ఆటోవాల‌ల మైండ్ బ్లాంక్‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఉన్న ప్ర‌చార యావ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ సొమ్మును ఖర్చు చేసి ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా…దాన్ని సొంత పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించుకోవ‌డం చంద్ర‌బాబు చేశారు. దీంతో అవాక్క‌వ‌డం ఆటోవాలాల వంతు అయింది. వివ‌రాల్లోకి వెళితే, ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఆటోలపై లైఫ్‌టాక్స్ ర‌ద్దు చేస్తూ …

Read More »

వైఎస్సార్ రైతు భరోసా కాపీ కొట్టి రైతులకు ఫించన్ ఇవ్వనున్న చంద్రబాబు.. అలెర్ట్

వైసీపీ అధినేత జగన్ నవరత్నాలనే కాపీ కొట్టిన చంద్రబాబు.. ఇటీవల జగన్ ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారట,, కౌలు, సన్నకారు, చిన్నకారు రైతులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారట.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఆరాట పడుతున్న చంద్రబాబు జగన్ నవరత్నాలపై ఒక కన్నేసి ఆ పథకాలను ఫాలో అయ్యే పనిలో పడ్డారట.. వైసీపీ అధినేత …

Read More »

జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి

శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్‌లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను …

Read More »

 అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..

యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …

Read More »

వంగవీటి రాజ‌కీయ భ‌విష్య‌త్తు?చంద్రబాబు చేతిలో..చివరికి అదే పరిస్థితి!

వంగ‌వీటి రాధ అంటే బెజ‌వాడ ప్ర‌జ‌ల మధ్య ఎప్పుడూ వినిపించే పేరు.ఇంతకు తాను చేసింది ఏం లేదు త‌న తండ్రికి ఉన్న పేరుతో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాడు.మొన్న వైసీపీకి రాజీనామా చేయ‌డం..జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం,అంతే కాకుండా తన తండ్రిని చంపిన పార్టీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌న‌ సృష్టించారు.రాధ టీడీపీలోకి వేల్తున్నాడనే ప్రచారం తనని అభిమానించే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.వంగవీటి రాధా ఎలా ఆలోచించాడో తెలీదు గాని ఇప్పటివరకు మాత్రం ఏ …

Read More »

చంద్రబాబు పిచ్చి ముదిరింది..జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు

నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన అసభ్యకర తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు.శుక్రవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజుతో చంద్రబాబు మాట్లాడిన తీరు సరికాదని,ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఇలా మాట్లాడడం సరికాదని చెప్పారు.ఇదంతా చూస్తుంటే బాబుకి ‘పిచ్చి పీక్స్‌’ స్టేజ్ కి చేరినట్టు తెలుస్తోందని తన ట్విట్టర్‌లో జీవీఎల్‌ పేర్కొన్నారు.పిచ్చి ఫ్రస్టేషన్‌లో ఉన్న …

Read More »

ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో వేయిస్తున్న ప్రతీరోడ్డులో వైఎస్‌ చెమట చుక్కలున్నాయి..

దళిత సంక్షేమంలో చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నిలువనీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతీపథకం ప్రజలకు మేలు చేసిందని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక దళితులు పదేళ్లు వెనక్కివెళ్లిపోయారన్నారు. …

Read More »

బ్రేకింగ్.. ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్ నగరం గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని వారు ఆదేశాలు జారీచేశారు.కాగా గతంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat