Home / SLIDER (page 1675)

SLIDER

కాంగ్రెస్‌తో క‌లిసినందుకు మాపై జోకులు..మీడియా సాక్షిగా కోదండ‌రాం ఆవేద‌న‌

కాంగ్రెస్‌తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెస‌ర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ త‌మ‌ను లైట్ తీసుకుంటుంద‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా ఆయ‌నే తెలియ‌జెప్పారు. కూట‌మిలో సీట్ల కేటాయింపు జాప్యం జ‌రుగుతుండ‌టంపై కోదండ‌రాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం …

Read More »

ఉత్తమ్ సీటుకు ఎస‌రుపెట్టిన రేవంత్‌, విజ‌య‌శాంతి

తెలంగాణ‌ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేత‌ల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం వ‌స్తోంది. ఇద్దరు మిత్రప‌క్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే త‌మ ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …

Read More »

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం

రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …

Read More »

తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా?

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీల‌ను బ‌ల‌ప‌ర్చాలో…తెలంగాణ కోసం నిరంతరం త‌పించే పార్టీకి ఓటు వేయాలనే విష‌యంలో ప్రజలకు స్వస్టత ఉంద‌ని మంత్రి హరీష్‌రావు స్వష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…పాలమూరు -దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి చంద్రబాబు లేఖ రాశారని…అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

చీలిక దిశ‌గా కూట‌మి..వాకౌట్ చేసిన కోదండ‌రాం

టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు అవుతోంది. తాము రంగంలోకి దిగితే…సీన్ మారుతుందని ప్రకటించుకుంటున్న కూట‌మికి…ఆదిలోనే సీన్ సితార అవుతోంది. ఓ వైపు సీట్లు మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు విష‌యంలో వివాదం కొన‌సాగుతుండ‌గా, మ‌రోవైపు మిత్రపక్షాలు త‌మ బ్లాక్‌మెయిల్‌ను కొన‌సాగిస్తున్నాయి. తాజాగా ఏకంగా టీజెఎస్ వాకౌట్ చేసింది.   తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై ఢిల్లీ వేదికగా అధిష్టానం ముమ్మర కసరత్తు …

Read More »

తండ్రికోసం పార్టీ బాధ్యతలు భుజం మీద వేసుకుని ప్రజల్లోకి.. జగన్ స్పూర్తితో జనంలోకి ప్రణయ్

రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …

Read More »

సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!

తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా …

Read More »

ఉత్త‌మ్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ఎంపీ క‌విత‌..

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. త‌న‌తో పాటుగా త‌న పార్టీ అయిన కాంగ్రెస్ సైతం న‌వ్వుల పాల‌య్యేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కురాలు, ఎంపీ క‌విత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్‌తో ఆయ‌న డిఫెన్స్‌లో ప‌డిపోయారు.ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి స‌హా ప‌లువురు నేత‌లు దుబాయ్ వెళ్లి గ‌ల్ఫ్ కార్మికుల‌ను ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వారు తెలంగాణ ప్ర‌భుత్వ తీరును …

Read More »

వైసీపీలోకి భారీగా వలసలు..మాజీ మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. పాదయాత్ర నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ …

Read More »

జగన్ పై కత్తి దాడి గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మీద విశాఖ పట్టణం ఎయిర్ పొర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలే కావాలని డ్రామాలు ఆడుతూ వైసీపీ అధినేతపై దాడి చేయించుకున్నారని టీడీపీ నేతల దగ్గర నుండి మంత్రులు,ముఖ్యమంత్రి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడి గురుంచి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat