టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన ముస్లింలు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటేనే ముస్లిం మైనార్టీలకు అంగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్ను దీవించారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా …
Read More »చంద్రబాబు పై సంచలన వ్యాక్యలు…అంబటి
మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని,ఆలోచించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.అందుకే వైఎస్ను ముస్లిం సోదరులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. నారా హమారా –టీడీపీ హమారా సభలో తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి,దేశ ద్రోహి అని ఆయన …
Read More »రెండు రాష్ట్రాలలో సీట్లు సర్దుబాటు అయిపోయిందా?
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోతున్నాయా? అయితే ఇప్పుడు జరుగతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తులు తప్పవని అందరికీ తెలిసిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎన్ని స్ధానాలు కేటాయించాలనే విషయమై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. పొత్తు లేకుంటే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న …
Read More »టీడీపీ దాడులను ఖండించిన పెద్దారెడ్డికి రిమాండ్
వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి గుత్తి జేఎఫ్సీఎం మంజులత 14 రోజుల రిమాండ్ విధించారు. రెండు రోజులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు అకారణంగా దాడులకు పాల్పడుతున్న విషయం అందరికి తెలిసినదే.దైర్యంగా నిలబడి దాడులను ఖండించినందుకు పెద్దారెడ్డిపై 147,148,448,354,307,506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గత గురువారం రాత్రి పెద్దారెడ్డిని తాడిపత్రి, యల్లనూరు పోలీసులు …
Read More »ఆఫ్యాక్టరీ తెరిపిస్తా.. జగన్ ఛాలెంజ్
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల …
Read More »మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..
చంద్రబాబునాయుడు రాజకీయంగా నందమూరి హరికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బయటపడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్రమాదంలో హరికృష్ణ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. భౌతికకాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకొస్తారని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. ముందుగా హరికృష్ణ భౌతికకాయాన్ని …
Read More »హరికృష్ణ రాత్రింబవళ్లూ కష్టపడిన పార్టీలోనే ఆయన్ని అణగదొక్కిందెవరు.? అనేకసందర్భాల్లో అవమానించిందెవరు.?
ఎన్టీరామారావు కుమారుడు హరికృష్ణకు రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఎంతో ఆసక్తి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యతతో హరికృష్ణ రాజకీయాల్లో ఎదిగితే తనకు ఇబ్బందులొస్తాయని రాజకీయంగా హరికృష్ణను క్రియాశీలకం కాకుండా చేసారనేది బహిరంగ విమర్శే.. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడంతోపాటు ఆపార్టీ రథసారధిగా పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడు కాలేకపోయాడు. ఎంత కష్టపడ్డాడో అంత వెనక్కి నెట్టివేయబడ్డారు. ఎప్పుడూ రెబెలేగాని కుటుంబపరమైన ఇబ్బందులు తనవల్ల రాకూడదని …
Read More »మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..
ఏ విషయంలో అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి జేసి దివాకర్ రెడ్డి తాజాగా చంద్రబాబునాయుడుపై మరోసారి సెటైర్ వేసారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగముందనేసారు. దీంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. మొన్నటివరకూ కాంగ్రెస్ పై, ఇప్పుడు బిజెపిపై చంద్రబాబు మోపుతున్నారని జేసి చెప్పారు.అవసరానికి తగ్గట్లు మాట్లాడుతున్న చంద్రబాబు నిజానికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో …
Read More »చంద్రబాబుకు వ్యతిరేకంగా బెజవాడ, రాజమహేంద్రవరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
తాజాగా ముస్లిం యువకుల అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. టీడీపీపాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరులో ముస్లిం యువకులపై ప్రభుత్వ తీరును దుశ్చర్యగా ఖండించారు. గత ఎన్నికల్లో మాటల గారడితో ముస్లింల వంచనకు పాల్పడ్డారని, నాలుగున్నర సంవత్సరాల తర్వాత టీడీపీకి ముస్లింలు గుర్తుకువచ్చారన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబు సవతిప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. …
Read More »అంబులెన్స్ లో మృతదేహంతోనే.. చేతులతోమోస్తూ నిజమైన స్నేహాన్ని చాటిన నాని.
నల్గొండజిల్లాలోని ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ మృతితో ఆయన శిష్యుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని తీవ్ర విషాదంలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి నాని అత్యంత సన్నిహితుడు.. హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నాని వద్దకు ఎక్కువగా వెళుతుండేవారు. నానిని ఎన్టీఆర్ అన్నగా భావించేవారు. నందమూరి కుటుంబంలో ఏకార్యక్రమమైనా కొడాలి …
Read More »