Home / SLIDER (page 1934)

SLIDER

అవసరాన్ని బట్టి కొత్త మండలాల్లో గోడౌన్లు.. మంత్రి హరీష్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో అక్కడున్న అవసరాన్ని బట్టి గోడౌన్ల ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్ల కు సంబంధించి నాబార్డ్ ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేస్తుందన్నారు.ఆ నివేదిక రాగానే గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! …

Read More »

హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే కెపి వివేకానంద..!!

ఎమ్మెల్యే.. అది అధికార పార్టీ . ఎమ్మెల్యే అయితే సదరు ఎమ్మెల్యే ప్రయాణించే కారులో ఫుల్ ఏసీ ..ఆ కారుకు ముందు ఒక ఎస్కార్టు వాహనం ..వెనక భారీ స్థాయిలో అనుచరవర్గం ప్రయాణించే కార్లు.ఇది మనం నిత్యం చూసే ఎమ్మెల్యేల కాన్వాయ్ .అయితే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుత్భుల్లా పూర్ ఎమ్మెల్యే  కెపి వివేకానంద గౌడ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఈ రోజు సోమవారం జరుగుతున్న …

Read More »

కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని  అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..! see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం …

Read More »

సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..!

ప్రముఖ నటి ,అందాల తార శ్రీదేవి ఇటీవల దుబాయ్ లో  మరణించిన విషయం తెలిసిందే.అయితే ఆమె మరణించి నెల కావస్తున్న సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.శ్రీదేవి ఎలా చనిపో యింది అనే విషయంలో క్లారిటీ లేకపోవటమే దీనికి కారణం.దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్లి ఓ ప్రముఖ హోటల్ ల్లో బాత్ టబ్ లో పడి ఆమె మరణించింది.అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు బయటికి రాకపోవడమే …

Read More »

2019ఎన్నికల్లో వైసీపీ 135సీట్లు గెలుస్తుందా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి …

Read More »

హాట్సాఫ్ హరీష్ రావు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన …

Read More »

ప్రభాస్ కు ఆ పిచ్చి ఉంది..శ్రీ రెడ్డి సంచలన వాఖ్యలు..!!

ప్రముఖ నటుడు ,యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ పై నటి శ్రీ రెడ్డి సంచలన వాఖ్యలు చేసింది.గత కొన్ని రోజులనుండి పలు టీవీ చానెల్లో ఇంటర్వ్యూ లు ఇస్తూ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న సంచలన విషయాలను బట్టబయలు చేస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లో అమ్మయిలు డైరెక్టర్లు ,నిర్మాతలతో పడుకుంటేనేసినిమా అవకాశాలు వస్తాయని చెప్పి గత రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు,రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు నూతన సంవత్సరం శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం వీరు వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేపించారు.దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి …

Read More »

టీమిండియా కు మద్దతు ఇచ్చిన శ్రీలంక అభిమానులు.!!

భారత క్రికెట్ జట్టుకు శ్రీలంక అభిమానులు మద్దతు తెలుపుతునట్లు ప్రకటించారు.ఇవాళ భరత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మద్య జరిగే ముక్కోణపు టీ 20 ఫైనల్లో టీమిండియా మా ఫేవరెట్ అని స్పష్టం చేశారు.అయితే మొన్న జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక పై బంగ్లాదేశ్ జట్టు గెలుపొందిన విషయం మనందరికి తెలిసిందే.ఆ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఊహించని మలుపులు.. వాగ్వాదాలు.. ఉత్కంఠ నడుమ అట సాగింది. see also :ప్రగతిభవన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat