Home / SLIDER (page 2141)

SLIDER

మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రులు

ఈనెల 28వతేదీన హైదారాబాద్ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ను మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం సందర్శించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నాగోల్ నుంచి …

Read More »

నేడు మెట్రోలో ప్రయాణించనున్న రాష్ట్ర మంత్రులు..

మెట్రో ప్రయాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ఐటీ ,మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీ రామారావు సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఇవాళ ( శనివారం) మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకోనున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ …

Read More »

ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!

తెలంగాణ జీవప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. తెలంగాణ ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చివేయగల ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తుది దశ అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదలయిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు చరమాంకానికి చేరింది. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల్లో వేసిన, వేయించిన 197 కేసులు, ప్రజాభిప్రాయ సేకరణలో చేసిన అల్లర్లు.. …

Read More »

తెలుగు మహాసభలకు రాష్ట్రపతి

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. వచ్చే నెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నది. 19వ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరపనున్నది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు …

Read More »

2018లో ప్రభుత్వ సెలవులు ఇవే..

వచ్చే (2018) ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులు ఇవ్వగా, అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ హాలిడేస్) 22 ఇవ్వగా, అందులో …

Read More »

బోండా ఉమ మ‌రోసారి.. హ్యాండ్ ఇచ్చిన చంద్ర‌బాబు..!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ‌కు చంద్ర‌బాబు మ‌రో మ‌రోసారి మొండి చెయ్యి చూప‌నున్నార‌.. బోండా ఆశ‌లు మ‌రోసారి గ‌ల్లంతు అయ్యాయా.. బోండా క‌నిన క‌ల‌ల‌న్నీ అడియాశ‌లు అయ్యాయా.. అంటే అవున‌నే స‌మాదానం వినిపిస్తోంది. టీడీపీ స‌ర్కార్ గ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బోండా ఉమ‌కి చోటు ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌ట్లో ఆయ‌న త‌న అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళ‌గ‌క్కారు. దీంతో వెంట‌నే చంద్ర‌బాబు పిలిచి మ‌రీ క్లాస్ తీసుకున్నారు. దీంతో కొద్దిరోజ‌లపాటు …

Read More »

నగ్మా‌తో సంబంధం పెట్టుకున్న.. ఆ స్టార్ హీరో ఎవ‌రు..?

నగ్మా… ఒక దశలో దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణి. 90ల ఆరంభంలో తెరకు పరిచయం అయిన ఈ భామ.. అతి తక్కువ సినిమాలతోనే స్టార్ అయ్యింది. తెలుగులో వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే… అదే సమయంలో బాలీవుడ్ కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ లలో ఈమె హవా నడిచింది. వీటితో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ ఒక వెలుగు వెలిగింది. నైంటీస్‌లో …

Read More »

కిరణ్ కుమార్ రెడ్డి సలహాతోనే.. త‌మ్ముడు టీడీపీలోకి చేరారా..?

నల్లారి కుటుంబంలో సోదరుల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందా..అంటే అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ త‌ర్వాత కనుమ‌రుగు అయ్యారు. అయితే గ‌త కొద్ది రోజులుగా న‌ల్లారి పొలిటిక‌ల్ ఎంట్రీ పై చ‌ర్చిలు మొద‌లు అయ్యాయి. అయితే తాజాగా కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌మ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరారు. ఇక గ‌తంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ …

Read More »

చంద్ర‌బాబుకు పాద‌యాత్ర షాక్‌.. వైసీపీలోకి వ‌ల్ల‌భ‌నేని వంశీ..?

ఏపీలో రాజ‌కీయ ప‌క‌రిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. విజ‌యవాడ ఘ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ టీడీపీని వీడ‌నున్నార‌నే వార్త‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. టీడీపీ యువ‌నాయ‌కుడు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ  త‌ర‌పున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో.. …

Read More »

బండ్ల గణేష్ జైలు శిక్ష.. వెనుక టీడీపీ హ‌స్తం..?

టాలీవుడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుల‌లో ఒక‌రైన నటుడు నిర్మాత అయిన‌ బండ్ల గ‌ణేష్‌కి ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీకి రెమ్యున‌రేష‌న్‌గా ఇచ్చిన చెక్ బౌన్స్ అవ‌డంతో ఆయ‌న కోర్టులో కేసువేశారు. ఇక ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. బండ్ల గ‌ణేష్‌కు జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat