సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించడంతో నేషనల్ క్రష్ రష్మికా మందన్న వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో ఇటు యువతను.. అటు ఫ్యామిలీ ఆడియోన్స్ తనవైపు తిప్పుకుని అగ్రస్థాయి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. బాలీవుడ్లో ఇప్పటికే గుడ్ బై… మిషన్ మజ్ఞూ యానిమల్ అమ్మడి …
Read More »Big Breaking News -బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్- ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు… బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు.ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ను జనగామలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా దీక్ష చేయాలని బండి సంజయ్ కుమార్ నిర్ణయం …
Read More »మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్య సేవలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలియజేశారు.ఇందుకోసం 4500 వాహనాలను అందుబాటులోకి …
Read More »రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …
Read More »ది వారియర్ డైరెక్టర్కు షాక్.. 6 నెలలు జైలు శిక్ష..
చెక్బౌన్స్ కేసులో తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి లింగుస్వామి అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. సమంత, కార్తిలతో ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆరంభంలోనే ఆగిపోయింది. …
Read More »భార్యను రోడ్డుపై బట్టల్లేకుండా నిలబెట్టి.. స్నానం చేయించి..
మహారాష్ర్టలోని పుణెలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యను అందరిముందు బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. డబ్బు మీద విపరీతమై ఆశ ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. చూట్టూ ఉన్న వారు సైతం ఈ ఘోరాన్ని చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు వచ్చి …
Read More »అర్జున్రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!
ఫస్ట్ మూవీ అర్జున్రెడ్డితో విజయ దేవరకొండ సొంతం చేసుకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయన్ని ఓ రేంజ్లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం లైగర్ ప్రచారంలో బిజీగా ఉన్న ఈ హీరోకి బెంగుళూరులో ఓ అమ్మాయి ఏకంగా రింగ్ పెట్టి ప్రపోజ్ చేసేసింది. లైగర్ టీమ్ బెంగుళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ యువతి తన ఫేవరెట్ హీరో విజయ్ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. హీరో తన …
Read More »వాళ్లని ఏమైనా అంటే తాటతీస్తా: నాగబాబు ఫైర్
తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్కళ్యాణ్ను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా …
Read More »అమిత్షా-ఎన్టీఆర్ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్రెడ్డి
కేంద్రహోంమంత్రి అమిత్షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. అమిత్షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …
Read More »ఎన్టీఆర్తో అమిత్షా మీటింగ్.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
ప్రముఖ నటుడు ఎన్టీఆర్తో కేంద్ర హోంమంత్రి అమిత్షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …
Read More »