Home / SLIDER (page 585)

SLIDER

ప్రభాస్ లేటెస్ట్ మూవీకి మ్యూజిక్ సెన్సెషన్ సంగీతం ..?

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో   వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకా హిట్ …

Read More »

నా పిల్లలే నాకు పంచ ప్రాణాలు.. ఆ శరణ్‌ను వదిపెట్టను: నిర్మాత బెల్లంకొండ సురేష్‌

హైదరాబాద్‌: నిర్మాత బెల్లంకొండ సురేష్‌, ఆయన తనయుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై శరణ్‌కుమార్‌ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2018లో రూ.85లక్షలు తీసుకున్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్‌పై బంజా రాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ల శరణ్‌ కంప్లైట్‌ చేశారు. దీంతో వారిపై కేసు ఫైల్‌ అయింది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. శరణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌..

దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్‌ ఇయర్‌కు పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్‌వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్‌ ఇయర్‌లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే …

Read More »

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.

Read More »

దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా  గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో  89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో 9,057 ఆర్టీసీ బ‌స్సులు -మంత్రి పువ్వాడ అజ‌య్

తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా ప్ర‌యాణికుల అవ‌స‌రాల మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ స‌మాధానం ఇచ్చారు.2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బ‌స్సులు తిరిగితే.. 2022లో 9,057 బ‌స్సులు తిరుగుతున్నాయ‌ని తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నాడు 3,554 బ‌స్సులు అందుబాటులో …

Read More »

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్‌ ఆఫర్లు.. మార్చి 16 వరకే

హైదరాబాద్: ఈ-కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చాయి. ‘ఫ్యాబ్‌ ఫోన్‌ పెస్ట్‌, ఫ్యాబ్‌ టీవీ ఫెస్ట్‌ పేరుతో అమెజాన్‌.. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్‌లో మార్చి 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్లు..మార్చి 14 వరకు కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 12 నుంచి మార్చి 16 వరకు అమల్లో ఉండనున్నాయి. అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, ఫ్యాబ్‌ టీవీ …

Read More »

హైద‌రాబాద్‌లో రూ. 985 కోట్ల‌తో ఎస్ఎన్‌డీపీ ప‌నులు- మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద నీరు, మురుగు నీటి వ్య‌వ‌స్థ మెరుగుద‌ల కొర‌కు ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నాలాల అభివృద్ధి(ఎస్ఎన్‌డీపీ) కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని తెలిపారు. ఎస్ఎన్‌డీపీ కింద రూ. 985 కోట్ల 45 ల‌క్ష‌ల వ్య‌యంతో మొత్తం 60 ప‌నులు చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ ప‌నుల‌న్నీ వివిధ ద‌శ‌ల్లో పురోగ‌తిలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎస్ఎన్‌డీపీ ప‌నుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. …

Read More »

మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్ ..?

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా ప్రాంగణంలో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పర్వాలేదు. నన్ను సూర్యాపేటకు రమ్మన్న పర్వాలేదు. నాపై పోటికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు.  ఆయన ఇంకా మాట్లాడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat