తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …
Read More »మన శరీరంలో రాత్రి పూట ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా.?
సహజంగా మన శరీరంలో రాత్రి పూట ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూటం ఏ టైంలో ఏమి జరుగుతుందో..! –> రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. –> రాత్రి 9 తర్వాత నుంచి 11 గంటల …
Read More »అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?
సహజంగా అందరూ ఏడువారాల నగలంటారు కదా. ఆ ఏడువారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా…. తెలియదా.. అయితే ఆ ఏడు వారాల నగల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం అందరూ ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు అని అందరూ అంటుంటారు. అయితే ఏ వారం ఏ నగలు ధరిస్తారో తెలుసుకోండి. 1 ఆదివారము …
Read More »కష్టాల్లో టీమిండియా విమెన్స్ జట్టు
న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ జట్టు చెమటోడుస్తోంది. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిథాలీరాజ్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా 31 పరుగుల వద్ద మార్టిన్ బౌలింగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5 విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ పోరాడుతోంది. టీమిండియా విమెన్స్ జట్టు విజయానికి …
Read More »జాతీయ శక్తిగా ఆప్ -ఎమ్మెల్యే రాఘవ్ చద్దా
కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేయనుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. ఇకపై ఆప్ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన ప్రాంతీయ పార్టీ కాదు. దేశంలో పెనుమార్పులను తీసుకువచ్చే జాతీయ శక్తిగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజీవాల్ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఢిల్లీలోని పాలన చూసిన ప్రజలు.. పంజాబ్ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. తమ …
Read More »మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నాం- మంత్రి కేటీఆర్
మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014, 2015 సంవత్సరాల్లో రెండు మూడు సందర్భాల్లో …
Read More »యూపీలో అఖిలేష్ యాదవ్ ముందంజ ..?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ హావా నడుస్తుంది. అయితే మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు. రెండు రౌండ్లకుగాను అఖిలేష్కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్కు …
Read More »టీమిండియా లక్ష్యం 261
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …
Read More »దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »యూపీలో సంచలన తీర్పునిస్తున్న ఓటర్లు
యావత్ అఖండ భారతవాని ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయిన ఉదయం నుండి ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ప్రతిపక్షపార్టీలను అధిగమనిస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 202పైగా స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది.. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 202 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. అటు సమాజ్ వాదీ పార్టీ …
Read More »