Home / SLIDER (page 630)

SLIDER

గ్రానైట్ పరిశ్రమల సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్

తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యి సమస్యలపై మంత్రి సమీక్షించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సమస్యలపై చర్చలు జరిపిన పరిశ్రమ ప్రతినిధులు, స్లాబు విధానాన్ని, 40 శాతం రాయల్టీ రాయితీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి పువ్వాడ …

Read More »

అందుకు రెడీ అంటున్న హాట్ బ్యూటీ

నేను కూడా అందుకు రెడీ అంటున్నారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు హీరోయిన్స్ అందరూ వరుసగా సినిమాలను చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నారు. మంచి కాన్సెప్ట్‌తో మేకర్స్ అప్రోచ్ అయితే ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, వంటి స్టార్ హీరోయిన్లు ఓటీటీ ప్లాట్ ఫాంస్‌లో వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ …

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన యంగ్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతుందనే తాజా వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని ఆ తర్వాత …

Read More »

కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తే ప్రధాని మంత్రి అవుతారా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. అయితే ఆర్థిక మంత్రుల స్థాయి నుంచి ప్రధాని, రాష్ట్రపతి పదవుల వరకూ ఎదిగిన ఏడుగురు ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   మొరార్జీ దేశాయ్ మాజీ ప్రధాని మొరార్జీ …

Read More »

CM KCR పై YS Sharmila Fire

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ కామెంట్లు చేసింది . ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒకే తానులో ముక్కలని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేమీ లేదు..సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదీ లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల …

Read More »

గర్భవతిగా అనుపమ.. షాకైన కమెడియన్

అతితక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న భామ అనుపమ పరమేశ్వరన్ .ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమైన  ఇన్ స్టాలో షేర్ చేసింది. గతంలో ఒక సినిమా కోసం గర్భవతిగా యాక్ట్ చేసింది. …

Read More »

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్స్

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు ,ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు  . పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వానికి రాబడుల్లో పురోగతి, ప్రభుత్వ ఆర్థిక విధానం వల్ల …

Read More »

అఖిలేష్ యాదవ్ పై పోటిగా కేంద్ర మంత్రి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ.. ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధినేత ,మాజీ సీఎం  అఖిలేశ్ యాదవ్ పై పోటీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న  బీజేపీ పార్టీ తాజాగా కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ సమాజ్ వాదీ  పార్టీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశైపై కేంద్రమంత్రి …

Read More »

దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తొలిసారిగా యూపీలో కాంగ్రెస్ ..?

యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత  పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.

Read More »

ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?

ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat