దేశంలో పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈమేరకు రాష్ట్రాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. కేంద్రం అభినందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన ప్రశంసించారు. పారదర్శకత, జవాబుదారీతనంలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుపుతున్నారని చెప్పారు.
Read More »నల్లగొండ పట్టణాభివృద్ధికి నిధులు జల్లు
నల్లగొండ పట్టణాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాభివృద్ధి కి నిధుల వర్షం కురిపించారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలంటూ ఆయన ఆదేశించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.డిసెంబర్ చివరి వారంలో వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖామంత్రికే టి రామారావు లుజిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి …
Read More »GHMCలో కొత్తగా 746 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 746 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 181,299 కరోనా కేసులు నమోదయ్యాయి. 15-18 సంవత్సరాల వయసు గల వారు కొవిడ్ వ్యాక్సిన్, మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్, 60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఫ్రెంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.
Read More »నారా లోకేశ్ పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ …
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న Bad News
దేశంలో గత రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »బడ్జెట్ సమావేశాల్లో BJP ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి
తెలంగాణలో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమీ తేలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీలో ఉండి అభివృద్ధి నిధులు తేవాల్సిన ఎంపీలు రాష్ట్రంలో ఉంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ప్రారంభమైన దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాల విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని, దీనిని ఎండగట్టాలని బీజేపీ ఎంపీలను …
Read More »సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా …
Read More »కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి….
గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ కోమటిపల్లి ఇద్దరు, భీమారం 12మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 14లక్షల 1వెయ్యి 624రూపాయల విలువగల చెక్కులను భీమారం లోని డివిఆర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు వర్దన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. అలాగే భీమారానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 70వేల 500రూపాయల విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »4 లక్షల మంది వైద్యానికి 2 వేల కోట్లు.
ఆపద అని చెప్పగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయటంలో సీఎం కేసీఆర్ ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలంగాణ ప్రజలకు అందిన సహాయం అరకొరే. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో సీఎంఆర్ఎఫ్ నుంచి 1.85 లక్షల మందికి రూ. 750 కోట్లు మాత్రమే అందించారు. అందులో తెలంగాణవారు 50 వేల మంది …
Read More »65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసిన బ్లెస్సీ
తెలంగాణలో సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ …
Read More »