ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనున్నది.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం చిత్ర యూనిట్ సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కాజల్ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ చందమామ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. …
Read More »2013లో సమంత చేసిన “‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా”‘ ట్వీట్ వైరల్
గతంలో వివాహం, విడాకులపై ఇటీవల అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2013లో సామ్ అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా. చూస్తూ ఉండండి మనిద్దరం కలిసి డాన్స్ చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది. అయితే గతేడాది నాగచైతన్యతో సమంత …
Read More »రూ.3కోట్లకు తగ్గేదేలే అంటున్న సమంత
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా నటించగా సునీల్ ,రావు రమేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసింది సీనియర్ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా సమంత మరో క్రేజీ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో సామ్ తొలిసారి ప్రెగ్నెంట్గా కనిపించనుందట. అందుకోసం మేకోవర్ కూడా …
Read More »బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.
Read More »భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్
మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి సాధారణ బ్యాటర్గా బరిలో దిగనున్నాడు. కెప్టెన్ రాహుల్, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ …
Read More »సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు
తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు. తాను,తన తనయుడు అక్కినేని నాగచైతన్య,సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ,యువహీరోయిన్ కృతిశెట్టిలు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజు సక్సెస్ మీట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎంతో జరిగిన …
Read More »కరోనా చికిత్సపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 2,983 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,983 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 536 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,472యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,07,904 టెస్టులు నిర్వహించారు.
Read More »ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …
Read More »Junior NTR తో నేషనల్ క్రష్
కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది. దక్షిణా దిలో తిరుగులేని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. వరుసగా భారీ ఆఫర్లతో కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి తాజాగా తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. ఎన్టీఆర్ …
Read More »