1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ? ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న …
Read More »టీమిండియా కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ఇందులో భాగంగా ప్రధాన కోచ్ తో పాటు బ్యాటింగ్ , ఫీల్డింగ్ , బౌలింగ్ , స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ లను, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్లను తిరిగి అపాయింట్ చేసుకోనున్నారు. అయితే ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలను కూడా తీసుకొచ్చారు. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల …
Read More »ఆ నాలుగు పరుగులు మాకొద్దు..టెస్ట్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాదించింది.అయితే ఈ విజయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై స్పందించిన జిమ్మీ ఆండ్రీసన్ ఓ ప్రకటనలో మాట్లాడగా..ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కి తగలడంతో అది బౌండరీకి వెళ్ళింది దీంతో …
Read More »వరల్డ్ కప్ ఎఫెక్ట్… విండీస్ పర్యటనకు ధోనీని దూరం పెట్టేసింది !
వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీం ఇండియా వెళ్లనుంది. వెస్టిండీస్ లో తలపడే జట్టును ఈ నెల 19వ తేదీన బీసీసీఐ ఎంపిక చేయనుంది. అయితే ఈ జట్టులో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈ పర్యటనకు ధోనీని దూరం గా ఉంచాలని అనుకుంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మొన్నటి వరకు ధోనీ వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం …
Read More »‘గేల్ కు కోటిన్నర ఇవ్వండి’: కోర్టు తీర్పు
ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వెస్డిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ విజయం సాధించాడు. గేల్ పరువుకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయలు చెల్లించాలని న్యూసౌత్ వేల్స్ న్యాయస్థానం తీర్చు ఇచ్చింది. 2015 వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ లోకి మసాజ్ చేయడానికి వచ్చిన మహిళ పట్ల గేల్ అసభ్యం గా ప్రవర్తించాడని ఫెయిర్ఫాక్స్ పత్రిక కథనం …
Read More »ప్రపంచకప్ హీరోలకు కొత్త ర్యాంకులు, టాప్ ప్లేస్ మాత్రం కోహ్లీదే..!
ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో… 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.ఇక సెమీస్లో భారత్పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ …
Read More »అంపైర్ల తప్పుకి న్యూజిలాండ్ బలి..మాజీ అంపైర్లు క్లారిటీ !
ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి …
Read More »సూపర్ ఓవర్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..ఐసీసీ సమాధానం చెప్పాల్సిందే !
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ నే గెలిచింది.అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ పెట్టగా ఇంగ్లాండ్ మొదట 15 పరుగులు చేయగా అనంతరం చేసింగ్ కు దిగిన బ్లాక్ కేప్స్ కూడా 15రన్స్ నే చేసారు.అయితే బౌండరీలు ఆధారంగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా …
Read More »కోహ్లి కెప్టెన్సీకి దూరం కానున్నాడా..నెక్స్ట్ ఎవరూ ?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు దేశమంతట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంక అసలు విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.అయితే ఏ జట్టు ఐన సరే ప్రపంచకప్ కు రెండు, మూడేళ్ళ ముందునుండి కూడా కసరత్తులు జరుగుతాయి.ఎవరూ ఎలా అడుతున్నారు,ఎవరు ఫిట్ గా ఉన్నారని ఇలా ప్రతీకోణంలో పూర్తిగా పరిశీలించి …
Read More »2019 ప్రపంచకప్ విశేషాలు..
అత్యధిక పరుగులు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 648 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్: ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166పరుగులు. అత్యుత్తమ బ్యాటింగ్ సగటు: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 86.57 సగటుతో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్ లో 5శతకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎక్కువ 50+ …
Read More »