వరల్డ్కప్లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇప్పటికే టోర్నీలో ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో ఆసీస్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్ ఆరు మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్కు గత మ్యాచ్లో పాక్ షాక్ …
Read More »చరిత్రలో తొలిసారి..ఆ రెండు జట్లు భారత్ కు సపోర్ట్ !
పాకిస్తాన్,ఇండియా ఈ జట్లు ఆటలోనే కాదు బయట కూడా ఇప్పుడు కలిసి ఉండవు.అంత బద్ధ శత్రువులు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు జరగనుంది.ఈ మ్యాచ్ తో చాలా జట్టుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్పాలి.ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయిన విషయం అందరికి …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఅఫ్గానిస్థాన్
పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ గుల్బాడిన్ నైబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ ఈ మ్యాచ్లో అయినా గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్ చేరేందుకు పాకిస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది. అఫ్గానిస్థాన్ జట్టు: గుల్బాడిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, …
Read More »భారత్ ఆటగాళ్ళు కొత్త జెర్సీలో..
ప్రపంచకప్ లో భాగంగా రేపు ఆదివారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది.ఆతిధ్య ఇంగ్లాండ్,ఇండియాకు రేపు మ్యాచ్ జరగనుంది.అయితే రెండు జట్లు ఇప్పటి వరకు బ్లూ జెర్సీ లు వేసుకోవడం జరిగింది.అయితే ఐసీసీ నిబందనలు ప్రకారం ఇప్పుడు ఆటగాళ్ళు ఆరంజ్ కలర్ జెర్సీ వేసుకోనున్నారు.ఇప్పుడు ఆడే మ్యాచ్ లలో ఏ రెండు జట్లు ఒకే కలర్ జెర్సీ వేసుకోకుడదు దీంతో ఇండియా రేపు ఆరంజ్ దుస్తులు ధరించనుంది.ఈ మేరకు భారత్ …
Read More »ఇంగ్లాండ్ ను ఎలాగైనా సెమీస్ కు పంపాలి..అందుకే ఇలా చేస్తున్నారా?
ప్రపంచకప్ లో భాగంగా మొన్న మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్,ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ ఎంచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్ కి వచ్చిన ఓపెనర్స్ రోహిత్ శర్మ,రాహుల్ కాసేపు క్రీజ్ లో ఉన్నపటికి,కాసేపటికి రోచ్ బౌలింగ్ లో రోహిత్ బంతి ఇన్స్వింగై బ్యాట్, ప్యాడ్కు మధ్యలో నుంచి వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది.అయితే బౌలర్ అపిల్ చేయగా …
Read More »పుల్లెల గోపీచంద్కు డాక్టరేట్ ప్రదానం
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. శుక్రవారం విద్యా సంస్థ 52వ స్నాతకోత్సవంలో… గోపీకి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొ. అభయ్ కరన్దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు.
Read More »టీమిండియా జెర్సీ పై రగులుతున్న రగడ..అసలు జెర్సీ ఎందుకు మార్చాలి?
ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడనుండి.అయితే ఈ మ్యాచ్ కు ఒక ప్రతేక్యత కూడా ఉంది.భారత్ జట్టు కి పెట్టింది పేరు మెన్ ఇన్ బ్లూ అలాంటిది ఆ రోజు మ్యాచ్ కి మాత్రం భారత్ జట్టు ఆరంజ్ కలర్ జెర్సీ ధరించనుంది.ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ రగడ గా తయారయ్యింది.ఇప్పుడు ఇండియాలో బీజీపీనే అధికారంలో ఉండడంతో ఆ పార్టీ రంగు కూడా అదే …
Read More »అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
నిన్న వెస్టిండీస్,ఇంగ్లాండ్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక హాస్యా సన్నివేశం జరిగింది.ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు.బయట ఉన్న మనకే ఇలా ఉంటే పక్కనే ఉన్న అంపైర్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.అతడైతే కాసేపు బిత్తరపోయాడు అని చెప్పాలి.కేట్ క్రాస్ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.తాను వేసిన ఓవర్ లో వెస్టిండీస్ బాట్స్ మెన్ షార్ట్ కొట్టగా ఆ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.దీంతో …
Read More »అఫ్గాన్ లక్ష్యం @224
వరల్డ్కప్లో ఫేవరెట్గా బరిలో దిగిన భారత్కు పసికూన అఫ్గనిస్థాన్ దిమ్మదిరిగే షాకిచ్చింది.ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ఈ క్రమంలో ఒక్కో పరుగు తీసేందుకు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకానొక దశలో వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలో విరాట్ …
Read More »టీమ్ ఇండియా తడబాటు..!
ప్రపంచ కప్ లో తొలిసారిగా టీమ్ ఇండియా తడబడుతుంది. ఈ క్రమంలో పసికూన అయిన అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. మధ్య ఓవర్లలో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం లేకుండా స్పిన్ దళం చుక్కలు చూపించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఆఖర్లో సీనియర్ ప్లేయర్లు ధోనీ, కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. రషీద్ ఖాన్ వేసిన 45వ ఓవర్ …
Read More »