ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీ, రహానే హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 4-1తో సిరీస్తో పాటు వన్డేల్లో నెం.1 ర్యాంకును సుస్థిరం చేసుకుంది. 243 పరుగుల సునాయస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు అర్ధసెంచరీలతో మంచి శుభారంబాన్ని అందించారు. దూకుడుగా ఉన్న ఈ జంటను కౌల్టర్ నీల్ రహానే …
Read More »నాగపూర్ వన్డే..భారత్ టార్గెట్..243..!
భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాగ్పూర్లో జరుగుతున్న చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది..వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా, స్టోయినిస్, వేడ్లు రాణించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర చేయలేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, పాండ్యా, భువనేశ్వర్, కేదార్ జాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. …
Read More »నాగ్పూర్ వన్డే.. ఆస్టేలియా బ్యాటింగ్..స్కోర్ 130/4…!
భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో భాగంగా నేడు నాగ్పూర్లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేస్తోంది.30 ఓవర్లు ముగిసే సమాయానికి ఆస్ట్రేలియా అరోన్ ఫించ్, కెప్టెన్ స్మిత్ల, వార్నర్ల వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ మరోసారి ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. స్మిత్ను కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ ద్వారా అవుట్ …
Read More »క్రికెట్ పాలిటిక్స్.. తన లవ్ ఫెయిల్యూర్స్ పై మిథాలీ రాజ్ సంచలనం..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్.. క్రికెట్ వెనుక జరిగే రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రికెట్ ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటాని.. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, …
Read More »హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులతో పాటుగా రాష్ట్రంలోని క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా శుభవార్త .మన దేశంలో క్రికెట్ ఆటకు ఎంతగా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే .అయితే అంతగా అభిమానించే క్రికెట్ ప్రేమికులకు దసరా పండగ పర్వదినాన తీపి కబురు . అదే రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో టీం ఇండియా మరియు ఆసీస్ ల మద్య జరగనున్న …
Read More »కోహ్లీని కలిసిన ఈ అమ్మాయిలు ఎవరు…?
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీని.. మహిళా క్రికెటర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిశారు. గురువారం బెంగళూరులో భారత్-ఆసీస్ మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్, స్మృతి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం వారు కోహ్లీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంగ్లాండ్, వేల్స్లో జరిగిన …
Read More »లోకేష్ ను మించిపోయిన బీసీసీఐ కామెడీ ..?
ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ టీం ఇండియా మధ్య నాల్గో వన్డే మ్యాచ్ మొదలైన సంగతి తెలిసిందే .ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది .మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కోహ్లీసేన ముందు 335 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు అయిన వార్నర్ తన వందో వన్డేలో (124; 119 బంతుల్లో 12×4, 4×6) అద్భుత …
Read More »వందో మ్యాచ్ లో శతకం బాదేసిన వార్నర్ ..
ఆసీస్ వైస్ కెప్టెన్ ,ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనకు ఎంతో అచ్చొచ్చిన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు .ఈ క్రమంలో ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డే సందర్భంగా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్ . మొత్తం ఇండియాలో ఉన్న మైదానాల్లో తనకు ఎంతో అచ్చొచ్చిన చిన్నస్వామి గ్రౌండ్ లో డేవిడ్ వార్నర్ 119 బంతుల్లో …
Read More »ఉమేశ్ యాదవ్ రికార్డు ..
టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ రోజు ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డే మ్యాచ్ లో వార్నర్ వికెట్ తీసి వన్డేల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ రోజు బెంగుళూరు లో చిన్నస్వామిలో జరుగుతున్న నాలుగో వన్డేలో 35.5వ బంతికి ఓపెనర్ ఫించ్ను ఔట్ చేసి 99వ వికెట్ పడగొట్టాడు. 37.1వ బంతికే ఆసీస్ సారథి స్టీవ్స్మిత్ (3; 5 బంతుల్లో)ను పెవిలియన్ పంపి …
Read More »టాస్ గెలిచిన ఆసీస్ ..
టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ నేడు బెంగుళూరు స్టేడియంలో జరగనున్న నాల్గో వన్డే మ్యాచ్ లో టాస్ గెలుచుకుంది .ఈ నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు ఈ మ్యాచ్ వందో వన్డే మ్యాచ్ కావడం విశేషం . నాల్గో వన్డే మ్యాచ్ కు జట్టులో ఆసీస్ రెండు మార్పులు చేసింది. …
Read More »