పీవీ సింధు ,సైనా నెహ్వాల్ ఇద్దరూ ప్రపంచంలోనే అసమాన ప్రతిభ ఉన్న షట్లర్లు.వీరిద్దరూ గోపీచంద్ శిష్యరికంలో రాటుదేలి ప్రపంచ బ్యాడ్మింటన్ పై తమదైన ముద్ర వేసిన హైదరాబాదీ క్రీడాకారిణులు.అయితే గతంలో వారు తలపడిన సమయంలో ఆటలో సీరియస్ నెస్ మినహా అసలు మిత్రుత్వం లేదనే చాలా మంది అనుకున్నారు . వారిద్దరూ కూడా అలాగే ఉండేవారు కూడా .ఆటలో తలపడిన సమయంలో మినహా ఎక్కడ కూడా వారిద్దరూ ఒకచోట ప్రత్యక్షమవ్వరు …
Read More »నిన్న కుంబ్లే ..నేడు జహీర్ ..టీంఇండియా లో ఏమి జరుగుతుంది ..
ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ ..టీంఇండియా మాజీ కెప్టెన్ ..మాజీ కోచ్ లెజండరీ ఆటగాడు అయిన అనిల్ కుంబ్లేను అవమానకర పరిస్థితుల్లో కోచ్ పదవీ నుండి తప్పించిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం మీద ఇటు క్రీడ వర్గాల్లో ..క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ జరగడమే కాకుండా పెను దుమారాన్నే లేపింది. ఈ తరుణంలో తాజాగా మరో సీనియర్ ఆటగాడు ..టీంఇండియా ఫాస్ట్ బౌలర్ సీనియర్ ఆటగాడు అయిన జహీర్ …
Read More »టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్ అక్తర్…
ప్రపంచంలో క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధం పెనవేసుకొని ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం .తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటివల మూడు ముళ్ళతో ఒకటైన సంగతి తెల్సిందే .తాజాగా పాకిస్తాన్ స్పీడ్ గన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నాడు …
Read More »చరిత్ర సృష్టించిన కుక్ ..
యాషెస్ సిరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ మరోసారి డబుల్ సెంచురీతో తన సత్తా చాటాడు .యాషెస్ సిరిస్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కుక్ తన కెరీర్ లో ఐదో డబుల్ సెంచురీ సాధించాడు .మొత్తం మూడు వందల అరవై ఒక్క బంతుల్లో ఇరవై మూడు ఫోర్లతో కుక్ డబుల్ సెంచురీ మార్కును చేరాడు . అయితే …
Read More »కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన వార్నర్ ..
టీం ఇండియా స్టార్ ఆటగాడు ,కెప్టెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలోఇప్పటివరకు మొత్తం టెస్టుల్లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇండియా లో పర్యటిస్తున్న శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ తన ఇరవై శతకాన్ని పూర్తిచేస్కున్నాడు . కోహ్లీ సృష్టించిన ఈ రికార్డును ఆసీస్ సంచలనం డేవిడ్ వార్నర్ అధిగమించాడు .యాషెస్ …
Read More »ఇండోర్ టీ20.. భారీ విజయం..టీమిండియాదే సిరీస్
ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 88 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. శ్రీలంకకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 261 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), …
Read More »భారత్ ఘనవిజయం..!
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. 3 టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.
Read More »మంచుకొండల్లో కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’
అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హనీమూన్లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్ ఫోటోను అనుష్క, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఫోటో షేర్చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. అయితే ఈ కొత్త జంట సౌత్ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క …
Read More »భారత్ ఘనవిజయం
విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకున్నది. 2 వికెట్ల నష్టానికి భారత్ 219 పరుగులు చేసింది. భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్ ను గెలుచుకున్నది.
Read More »215 పరుగులకు శ్రీలంక ఆలౌట్..
వైజాగ్ లో శ్రీలంక వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లకు 215 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ విజయం సాధించాలంటే 216 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక బ్యాట్స్ మెన్లు ఉపుల్ తరంగ 95 పరుగులు, సమర విక్రమ 42 పరుగులు చేయగా, మాథ్యూస్, గుణరత్నెలు 17 పరుగుల చొప్పున చేశారు. భారత్ …
Read More »