ఆండ్రాయిడ్ యూజర్లను ఇప్పుడు దామ్ వైరస్ వణికిస్తుంది. ఈ మాల్వేర్ స్మార్ట్ఫోన్లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేయడంతో పాటు కాల్ రికార్డింగ్లు, కాంటాక్ట్స్, బ్రౌజింగ్ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్వేర్ ఎటాక్స్ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …
Read More »అపరిచితుల నుంచి మెసేజ్లు, లింక్స్ వస్తున్నాయా?
తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్లో అనస్తీషియన్గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్ యాప్లో ఎరవేసి ఒక స్టూడెంట్ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్లైన్ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …
Read More »టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ 26 …
Read More »వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ.. మరో సరికొత్త ఫీచర్ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్ను పరీక్షించిన తర్వాత సోమవారం రాత్రి కంపెనీ విడుదల చేసింది. ఈ ఫీచర్ను ‘చాట్లాక్’ పేరు పెట్టింది. వాట్సాప్లో సంభాషణలు, చాట్లను ఈ ఫీచర్తో …
Read More »ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి …
Read More »వాట్సాప్ యూజర్లకు శుభవార్త
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త పీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ పీచర్ లో భాగంగా వాట్సాప్ లో సింగిల్ ఓట్ పోల్స్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ చాట్స్, స్టే అప్డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ అనే మూడు ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది. క్రియేట్ సింగిల్ ఓట్ పోల్స్ ఆప్షన్ ద్వారా పోల్స్లో ఒక్కరు ఒకేసారి ఓటు వేసే అవకాశం …
Read More »స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ సెల్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …
Read More »కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓనర్ అయిన ఎలన్ మస్క్ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొలగింపులను …
Read More »ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?
మీరు యాపిల్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరకే కొనాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్కార్ట్పై భారీ డిస్కౌంట్పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్పీ రూ.79,900 కాగా ఫ్లిప్కార్ట్పై రూ .77,400కు లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ . …
Read More »ట్విట్టర్ 54 లక్షల మంది యూజర్ల డాటా హ్యాక్
ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్ సాయంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్ ఫోరంలో బహిర్గతం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సమాచారం భారీస్థాయిలో సైబర్ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ను ఉపయోగించి …
Read More »