Home / TECHNOLOGY (page 26)

TECHNOLOGY

అత్యంత చౌకైన నోకియా ఫోన్‌..

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆధ్వర్యంలో నోకియా బ్రాండ్‌ రీ-లాంచ్‌ అయిన తర్వాత కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ ఫోన్లతో ఫిన్నిష్‌ కంపెనీల అలరిస్తోంది. ఇప్పటి వరకు నోకియా లాంచ్‌ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్ల కంటే చౌకగా.. దేశీయ మార్కెట్‌లోకి మరో కొత్త నోకియా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయాలని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ డివైజ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా భారత్‌లోనే విడుదల చేయాలని చూస్తోంది. ఈ ఫోన్‌ లాంచింగ్‌ షెడ్యూల్‌ కూడా …

Read More »

ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల

ఒప్పో  నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది.‘ ఎఫ్5’ పేరుతో  విడుదల చేసింది. దీని ధర రూ. 19,985కు లభించనుంది. నవంబర్ 2న ఈ ఫోన్  మార్కెట్‌లోకి రానుంది. ఒప్పో ‘ఎఫ్ 5’…   6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్, 2.5డి కర్వ్‌ర్ గ్లాస్ డిస్‌ప్లే 2160X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ , 2.5 గిగాహెడ్జ్  ఆక్టాకోర్ ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, …

Read More »

20ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్‌5.. ధర ఏంతో తెలుసా?

చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి ఒప్పో గురువారం తన సరికొత్త సెల్ఫీ-ఫోకస్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్‌5 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ముందు హ్యాండ్‌సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కూడా సెల్ఫీలను ఫోకస్‌ చేసుకుని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 2న లాంచ్‌ కానుంది. రెండు స్టోరేజ్‌ ఆప్షన్లను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ …

Read More »

వొడాఫోన్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

టెలికాం కంపెనీ వొడాఫోన్ త‌మ వినియోగ‌దారుల ముందుకు మ‌రో ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. సూప‌ర్ వీక్ ప్లాన్ పేరుతో రూ.69తో రీచార్జ్ చేసుకుంటే వారం రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 500 ఎంబీ డేటాను పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. త‌మ ప్రీపెయిడ్ వినియోగ‌దారులు ప్రతి ఏడు రోజులకు ఒకసారి దీన్ని కొనుగోలు చేయవ‌చ్చ‌ని పేర్కొంది

Read More »

అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో ఆర్11ఎస్…

ఒప్పో ఆర్11ఎస్ ఫీచర్లు… 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, …

Read More »

వాట్స్అప్ లో మీకు ఈ సింపుల్ ట్రిక్కులు తెలుసా …!!

సాధారణంగా మనం వాట్స్అప్ నుండి ఎవరికైనా సందేశం పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది.ఆ సందేశం అవతలి వారి మొబైల్ కు చేరగానే రెండు టిక్స్ వస్తాయి.ఆ సందేశాన్ని అవతలి వారు చూడగానే రెండు బ్లూ కలర్ లో కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో ఆ సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలను దూరం చేసేందుకు వెళ్లి సెట్టింగ్స్ లో అకౌంట్ లోనికి …

Read More »

వాట్సాప్‌ వినియోగదారులకు శుభవార్త ..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫేస్బుక్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వాట్సాప్‌.నిత్యం ఏదో ఒక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు మిత్రులకు చేరవేసుకుంటూ రోజులో సగం సమయం దానికోసం వెచ్చిస్తున్నారు .ఇలాంటి తరుణంలో వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌ కొత్త బీటా వెర్షన్‌లో గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం ఉండబోతుంది .ప్రస్తుతం ఈ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తున్న వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ ఈ …

Read More »

బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం …

భారతీయ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది .దీనిలో భాగంగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ రేపు సోమవారం నుండి దాదాపు ఐదు రోజుల పాటు ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ …

Read More »

ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం -7 వేలకే ఐ ఫోన్ …

భారతీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన అంబానీ కి చెందిన జియో నుంచి వస్తున్న తరుణంలో ఆ పోటిని తట్టుకోవడానికి ఎయిర్ టెల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ మొబైల్ ఐ ఫోన్ విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అదే అతి తక్కువ డౌన్‌పేమెంట్‌కే ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను అందించే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో యాపిల్‌ ఐఫోన్‌ 7, …

Read More »

ఎయిర్‌టెల్‌ షాకింగ్ నిర్ణయం ..

ప్రస్తుతం దేశంలో టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న జియోకు పోటీగా తక్కువ ధరకే ఎయిర్‌టెల్‌ ఓ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తోంది. కార్బన్‌ మొబైల్స్‌తో జట్టుకట్టి రూ.1399కే స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్‌’ పేరిట ఈ మొబైల్‌ను ప్రకటించింది.రూ.1500కే 4జీ ఫోన్‌ను జియో తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని గతంలో ప్రకటించింది. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపింది. చివరికి కార్బన్‌ మొబైల్స్‌తో జట్టుకట్టి కార్బన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat