Home / TELANGANA (page 1038)

TELANGANA

సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి ఫిదా ..

భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …

Read More »

సర్కార్‌ ఆస్పత్రులకు మహర్దశ..!

రాష్ట్రంలోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు.ఈ నేపధ్యంలో …

Read More »

మన మెట్రో రైల్‌కు నేషనల్‌ అవార్డు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు సంస్థకు ఏబీసీఐ నేషనల్‌ అవార్డు దక్కిం ది. అసోసియేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమ్యూనికేటర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీసీఐ)కు జాతీ య అవార్డును ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో అం దజేశారు. వెబ్‌ కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌, సోషల్‌ మీ డియా, పీఆర్‌, బ్రాండింగ్‌ అంశాల్లో చేసిన ప్రచారానికి ఈ అవార్డును ప్రకటించారు. …

Read More »

బొల్లారం నిలయంలో రాష్ట్రపతి విందు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాష్ట్ర ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శాసన సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Read More »

మంత్రి హరీష్ రావు షాకింగ్ డెసిషన్ ..!

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సుందిళ్ల ఆనకట్ట నిర్మిస్తున్న ప్రాంతంలోనే ఇంజినీర్లు, గుత్తేదారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. పక్కా కార్యాచరణ, ప్రణాళికతో ఒక రోడ్‌మ్యాప్ ప్రకారం పనులు చేయాలని గుత్తేదార్లకు, ఇంజినీర్లకు మంత్రి సూచించారు. …

Read More »

సీఎం కేసీఆర్ వ్యూహాత్మక పంథాతో కేంద్రం నుండి రెండు వేల అనుమతులు

తెలంగాణ అభివృద్ధిలో తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టుల వంటి కీలక శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మూడున్నరేళ్లలోనే మొత్తం 2000 వరకు అనుమతులు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రశంసించింది . ఇతర రాష్ట్రాలు కీలకమైన ఒక్క అనుమతి పొందడానికే నానా కష్టాలు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని వివిధ శాఖల నుండి …

Read More »

త్వరలో తెలంగాణ ఆపిల్

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కెరీమేరీ, బజార్ హత్నుర్, జైనూర్, నార్నూర్, మండలాల్లో రైతులు ఆపిల్ సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా లోని వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కెరీమేరీ మండలంలోని పరిస్థితులు ఆపిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉన్నాయని, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కంటే అనువుగా ఉన్నాయని సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ …

Read More »

కొరాటా బ్యారేజీని గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తాం..జోగు రామన్న

రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నఇవాళ అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చాందా వద్ద చనాకా కొరాటా బ్యారేజీ కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనాకా కొరాటా బ్యారేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనులను గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టం …

Read More »

సీఎం కేసీఆర్, హరీష్ రావుల పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంసల వర్షం

సీఎం కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంసల వర్షం కురిపించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తన స్వగ్రామమైన నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణవల్లంలలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ జరుగుతున్న పనుల పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని …

Read More »

కేసీఆర్ ఆజ్ఞ.. హరీశ్ రావు ఆచరణ..!

ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పట్టుదలకు మారు రూపంగా మరోసారి రుజువు చేసుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి గాను అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయనున్నారు.తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటన లకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat