Home / TELANGANA (page 482)

TELANGANA

తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి

ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. …

Read More »

అర్హులు 58, 59 జీవోలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తోందని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్‌ డివిజన్‌లోని రహ్మత్‌నగర్‌లో ఆయన పర్యటించారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీవోల గురించి ఇంటింటికీ తిరిగుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అవగాహన కల్పించారు. జీవోల పై వారు అడిగే సందేహాలను నివృత్తి చేశారు. 125 గజాల వరకు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2009 పాజిటివ్‌లు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గురువారం 54,098 నమూనాలు పరీక్షించగా.. 2009 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,95,609కు చేరింది. 2,437 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకూ మొత్తం 1,65,844 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 293, కరీంనగర్‌లో 114, ఖమ్మం 104, మేడ్చల్‌ 173, నల్గొండ 109, రంగారెడ్డి …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,072కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 9 మంది మృతి చెందారు. తాజాగా 2,259 మంది కోలుకున్నారు. 29,447 యాక్టివ్‌ కేసులకు గాను 23,934 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 283 నమోదవగా, కరీంనగర్‌లో 109, ఖమ్మంలో 92, మేడ్చల్‌లో 160, నల్లగొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్‌ అర్బన్‌లో 85, సిద్దిపేటలో 78, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రో.నాగేశ్వరరావు

తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

Read More »

వైద్యాధికారులతో మంత్రి ఈటల సమావేశం

తెలంగాణలో కరోనా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి. ఆసుపత్రిలో ఉన్న వివరాలు పేషంట్లు, బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ ఫెసిలిటీ రోగులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసిన విధంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించిన అధికారులు.. అయినా పరీక్షల సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించవద్దని పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ లను కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయాలని …

Read More »

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం… జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి ‌మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్ ‌నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం… అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది …

Read More »

అధునాత‌న టెక్నాల‌జీతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న  జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎన్నిక‌ల సంఘం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల‌తో రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ పార్థసార‌థి స‌మావేశం నిర్వ‌హించారు. పార‌ద‌ర్శ‌కంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు టీ పోల్ పై అధికారుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు.ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధునాత‌న టెక్నాల‌జీ వినియోగిస్తామ‌న్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఓట‌ర్ల లిస్టు, పోలింగ్ కేంద్రాల …

Read More »

పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు

పార్ల‌మెంట్‌లో వివిధ‌ స్టాండింగ్ క‌మిటీలను పున‌ర్నియ‌మించారు. ఈ పున‌ర్నియామ‌కాల్లో ప‌లువురు టీఆర్ఎస్ ఎంపీల‌కు చోటు ల‌భించింది. ప‌రిశ్ర‌‌మ‌ల స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు కే కేశ‌వ‌రావు నియ‌మితుల‌య్యారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మించారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్స్‌ అండ్ క్లైమేట్ చేంజ్ క‌మిటీలో స‌భ్యుడిగా కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి స్థానం క‌ల్పించారు. కె‌ప్టెన్ ల‌క్మీకాంత‌రావును డిఫెన్స్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. సిబ్బంది, …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,378కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్‌-19 వైరస్‌ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat