తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టిన రాష్ట్రప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఈవోడీబీలో తాము చేపట్టనున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈవోడీబీ -2020 సంస్కరణలపై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో పత్తి సాగు
తెలంగాణలో నియంత్రి త పంటల సాగులో భాగంగా పత్తి పంట లక్ష్యా న్ని చేరుకున్నది. బుధవారంవరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 60.03 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. నియంత్రిత సాగులో భాగంగా పత్తి పంటను 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పత్తి సాగుకావడం విశేషం. వరిసాగు 52 లక్షల ఎకరాలు దాటింది. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ …
Read More »దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ రావు పిలుపు
మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్.. తెలంగాణలో అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, కూడవెళ్లి, రాయపోల్లో మంత్రి పర్యటించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 162 సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులతో దుబ్బాకలో …
Read More »ఏసీపీ ఇంట్లో 5 కోట్ల ఆస్తులు గుర్తించాం : ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మహేంద్రహిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్తో పాటు అనంతపురంలో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని …
Read More »తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 2,143 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,774 మంది కరోనా బారినపడగా 1,44,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 29,649 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 22,620 మంది హోం …
Read More »తెలంగాణోచ్చాకే అభివృద్ధి
తెలంగాణ రాష్ర్ట ప్రజల గోడు అర్థమయ్యేలా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ …
Read More »కేంద్ర సర్కారుపై మంత్రి హారీష్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసినా.. కేంద్రం రైతుల గుండెల్లో బాంబులు వేస్తున్నదన్నారు. తెలంగాణలో మక్క లు బాగా పండాయని, 35 శాతం ధర తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే, దేశంలో పండించిన మక్కజొన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక …
Read More »తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరగా.. 1,033మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 30,573 కరోనా యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,39,700మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధితో 322 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. …
Read More »అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. – రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు.. – వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. – ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది …
Read More »హరిత ప్రేమికుడు కేసీఆర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్ బడ్జెట్ సీఎం దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం రాష్ట్రంలో 29 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి హరితప్రేమికులు ప్రపంచంలోనే లేరని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బడ్జెట్లో 10 శాతాన్ని పచ్చదనం పెంపుకోసం కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ …
Read More »