Home / TELANGANA (page 518)

TELANGANA

త్వరలోనే సిద్దిపేట ప్రజల స్వప్నం సాకారం…

సిద్ధిపేట జిల్లా ప్రజల అద్భుతమైన కల ఆవిష్కృతం కాబోతున్నది. రెండు రోజుల్లో రంగనాయ సాగర్ కు గోదావరి జలాలు వస్తాయి. కరోనా రావడంతో నీళ్ల పండుగ జరపడం లేదు. కరోనా పోయినంక నీళ్ల పండుగ జరుపుకుందామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా అడిషనల్ …

Read More »

నీటిపారుదలశాఖ అధికారులతో హరీశ్‌రావు సమీక్ష

నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్‌ రంగనాయకసాగర్‌ నీటిపారుదలశాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. కాల్వలద్వారా ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎత్తిపోసే అంశంపై చర్చించారు. స్థానికులకు శాశ్వత నీటి వనరుల కోసం పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టకుకు సంబంధించిన …

Read More »

హైదరాబాద్ లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …

Read More »

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరారాజ్‌ సింగ్‌ ప్రశంసలు

స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఆయనకు ఫోన్‌ చేసి తెలంగాణలో లాక్‌డౌన్‌ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్‌డౌన్‌ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు …

Read More »

ఆ గీత దాటితే.. పట్టివేతే

కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్‌ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే…  వెంటనే పోలీసులకు  సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర …

Read More »

పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌ పనులు తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌..

రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశించారు. ఆదివారం మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, శాస‌న స‌భ్యులు దానం నాగేంద‌ర్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌ల‌తో క‌లిసి నిర్మాణ ప‌నుల‌ను త‌నిఖీ చేశారు.. రోడ్డు విస్త‌ర‌ణ చేసి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గ‌డ్డ‌ర్ల …

Read More »

ఉద్యోగస్తులను తొలిగించకండి.. మంత్రి కేటీఆర్

ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాల్ను సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి కే. తారకరామారావు ఈరోజు పిలుపునిచ్చారు. ఈరోజు సిఐఐ తెలంగాణ చాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి కే. తారకరామారావు ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక వర్గాలు, తమ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసివేయకుండా, ఈ సంక్షోభ కాలంలో వారికి అండగా నిలవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు …

Read More »

తెలంగాణలో ఒక్క రోజే 66కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కానీ జనాలు రోడ్లపైకోస్తున్నారు. ఒక్కరోజే కొత్తగా అరవై ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. కరోనా వైరస్ తో మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు.అయితే గడిచిన రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.

Read More »

నిబంధనలు అతిక్రమిస్తే కేసులే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమనిబంధనలను అతిక్రమిస్తే కేసులే అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంటైన్ మెంట్ల జోన్ల పరిధిలోని ప్రాంతాలపై అధికారులతో కల్సి మంత్రి కేటీరామారావు సమీక్షించారు.కంటైన్ మెంట్ల జోన్ల పరిధిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కంటైన్ మెంట్ల ప్రాంతాల్లో నియమాలను అతిక్రమించినవారిపై కేసులు నమోదు …

Read More »

ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కుల పంపిణి

కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సువార్త ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక ప్రజలకు రూ.లక్షన్నర కు పైగా విలువ జేసే మాస్కులు, శానిటైజర్లు అయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్ డౌన్ అమలు, వ్యక్తిగత పరిశుబ్రత ఏకైక మార్గమని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat