Home / TELANGANA (page 533)

TELANGANA

అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే సముచిత స్థానం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని వ‌ర్గాల‌కు సముచిత స్థానం లభించిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో తెలంగాణ విద్వ‌త్స‌భ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ న‌వ‌తివ‌ర్ష (90) శ్రీ శార్వ‌రి పంచాంగ ఆవిష్క‌ర‌ణోత్స‌వంలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ. ర‌మ‌ణాచారి, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి వేణుగోపాల‌చారి …

Read More »

అప్ర‌మ‌త్తంగా ఉండండి..!!

క‌రోన వ్యాప్తి నివార‌ణ‌కు ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంత్రి అల్లోల స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ.ర‌మ‌ణా చారి, దేవాదాయ శాఖ క‌మిష‌ర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. క‌రోన వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా …

Read More »

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న …

Read More »

చేవెళ్లలో మరో దిశ సంఘటన

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన దిశ సంఘటన మాదిరిగా మరో ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకి చేరుకుని మహిళ శరీరంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం …

Read More »

తెలంగాణలో 25లక్షల ఎకరాలకు సాగునీరు

తెలంగాణ రాష్ట్రంలో 2021ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహోత్తర లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 12.71లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు రానున్న ఏడాది పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సీతరామ ప్రాజెక్ట్ ద్వారా 2.88లక్షల ఎకరాలకు … దేవాదుల కింద 2.56లక్షల ఎకరాల అయకట్టును …

Read More »

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. 150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ …

Read More »

కరోనా ఎఫెక్ట్ -తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం

కరోనా ప్రభావంతో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు,కోచింగ్ కేంద్రాలు,సినిమా హాల్స్, పార్కులు,జిమ్ లు అన్నిటినీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు కూడా కరోనా వైరస్ సెగ తగిలింది. అందులో …

Read More »

తెలంగాణ అసెంబ్లీ తీర్మానం స్వాగ‌త‌నీయం

పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కి వ్య‌తిరేకంగా తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదించిన తీర్మానం స్వాగ‌త‌నీయ‌మ‌ని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. భార‌త రాజ్యాంగ మూల సూత్రాల‌కి విఘాతం క‌ల్గిస్తున్న చ‌ట్టాన్ని ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌తిరేకించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రెండు రోజులు ఢిల్లీలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… సీఏఏ అంశం హిందూ, ముస్లిం అంటూ రెండు మ‌తాల‌కి సంబంధించిన‌ది కాద‌ని ఆయ‌న …

Read More »

“వర్ధన్నపేట “శ్రీమంతునికి మంత్రి కేటీఆర్ అభినందనలు

పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి గారు. ఆ మ‌ధ్య శ్రీ‌మంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అత‌ను మాత్రం త‌న సొంత ఆలోచ‌న‌ల‌తో సంపాదించ‌డ‌మే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాల‌నే సంక‌ల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్ర‌క‌టించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయ‌ల చెక్కుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, …

Read More »

టీఆర్ఎస్ తో అందుకే కలిసి ఉన్నాము

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat