Home / TELANGANA (page 584)

TELANGANA

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు కొత్త రంగులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు సరికొత్త రంగులను సంతరించుకోనున్నది. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిన సింగరేణి ప్రకటనలు రైలు బోగీలపై కన్పించనున్నాయి. కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్,జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా ,రైల్వే అధికారులు నిన్న శుక్రవారం ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు వీడ్కోలు పలికారు. …

Read More »

మంత్రి కేటీఆర్ ఉదారత

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మరియు మున్సిపల్ ,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి ఉదారతను ప్రదర్శించారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మాజీ ఎంపీపీ గంగసాయవ్వ చికిత్సకు మంత్రి కేటీ రామారావు చేయూతనిచ్చారు.వారం రోజుల కిందట గంగసాయవ్వ కాలికి గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో చూపించుకోగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి రెఫరల్ చేశారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో …

Read More »

సింగరేణి మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ. తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ …

Read More »

జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తాం..!!

జోగుళాంబ గద్వాల జిల్లాలోని 5వ శక్తి పీఠమైన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కె. సరిత, అలంపూర్ ఎమ్మెల్యే ఆబ్రహంతో కలిసి బాలబ్రహ్మోశ్వర స్వామి ఆలయాన్ని, జోగుళాంబ ఆమ్మవారి అలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ …

Read More »

దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్

దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కర్పొరేషన్ చైర్మెన్ కె.దామోదర్ గుప్తా అన్నారు. జనగామ జిల్లా ఎసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో అధునాతన భవనాలు, అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.  పోలీసు శాఖకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో పోలీసు భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. …

Read More »

తెలంగాణ విద్యుత్‌రంగం దేశానికే దిక్సూచి.. మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణ విద్యుత్‌ రంగం దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిఅన్నారు. గతంలో విద్యుత్‌రంగం సంక్షోభంలో ఉన్నందున వ్యవసాయం, పరిశ్రమల రంగాలు కుదేలయ్యే పరిస్థితులు ఉండేవన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షోభం నుంచి 24/7 విద్యుత్‌ను ప్రజలకు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) ఆధ్వర్యంలో జరిగిన ఇంధనపొదుపు పురస్కారాల కార్యక్రమానికి …

Read More »

నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం..మంత్రి కేటీఆర్

పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా, అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు బుద్దభవన్ లో జరిగిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …

Read More »

 కరీంనగర్ జిల్లా వాసులకు, యువతకు శుభవార్త..!!

కరీంనగర్ జిల్లా వాసులకు, యువతకు శుభవార్త. కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల ప్రకటించారు. ఈ మేరకు తుది నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఐటీ అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు 3000 మంది యువతకు ఇక్కడ ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. …

Read More »

సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం …

Read More »

హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat