Home / TELANGANA (page 753)

TELANGANA

సాక్షి సిబ్బందిపై దాడికి పాల్పడిన రవిప్రకాష్ టీం

రెండోరోజు అంటే శుక్రవారం కూడా టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్‌ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ ఫోర్జరీ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా రవిప్రకాష్ అనుచరులు మాత్రం టీవీ9లో ఇంకా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. …

Read More »

టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి విచారణకు హాజరు..!

టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు… ఇవాళ ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో …

Read More »

మే 13 న పదో తరగతి పరీక్ష ఫలితాలు..!!

పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను విడుదల చేసింది. మే 13 సోమవారం రోజున ఉదయం 11.30 నిమిషాలకు సెక్రటేరియట్, డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, www.results.cgg.gov.in అధికారిక వెబ్ సైట్లలో …

Read More »

రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో  పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, …

Read More »

టీవీ9 కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీవీ9 కార్యలయం ముందుకు కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్‌ అనుచరులు గొడవకి దిగినట్లు ఆ చానెళ్లు తెలిపింది. బంజారహీల్స్ లోని టీవీ9 కార్యలయం ముందు గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం …

Read More »

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అత్యవసర భేటీ..కొత్త సీఈవో

టీవీ 9 సీఈవో రవిప్రకాష్ పై తాజాగా అలందా మీడియా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేగింది. సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్‌ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడడంతో పాటు సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేయడం పట్ల ఆయనపై పోలీసు కేసు నమోదు చేసారు. రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల …

Read More »

ర‌విప్ర‌కాశ్ భ‌విష్య‌త్ తేలేది నేడే…ప‌ద‌వి ఊస్టింగ్ ఖాయ‌మే

చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో ఫోర్జ‌రీకి పాల్ప‌డి…నూత‌న యాజ‌మాన్యానికి అడ్డంకులు సృష్టిస్తూ కొత్త వివాదంలో చిక్కిన టీవీ9 సీఈఓ ర‌విప్ర‌కాశ్ భ‌విష్య‌త్ తేలే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. శుక్ర‌వారం జ‌రిగే కీల‌క స‌మావేశంలో ఆయ‌న్ను సీఈఓ పోస్ట్ నుంచి తొల‌గించనున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. టీవీ9లో భారీ ఎత్తున కంపెనీ నిధులను రవిప్రకాశ్‌ దారి …

Read More »

తెలంగాణ బిడ్డ గ‌ల్ఫ్ గోస‌కు తెర‌దించిన కేటీఆర్‌..!!

తెలంగాణ బిడ్డ‌ గ‌ల్ఫ్ గోస‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెర‌దించారు. దేశం కాని దేశంలో ఆందోళ‌న‌లో ఉన్న పౌరుడిని అన్ని సౌక‌ర్యాల‌తో స్వ‌దేశానికి వ‌చ్చే ఏర్పాట్లు చేశారు. ఇందుకు స‌హ‌కరించిన విదేశాంగ శాఖ అధికారుల‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌కు స్పందించి స‌హ‌క‌రించిన కేటీఆర్‌ను ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే…క‌రీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం …

Read More »

కలాం సమాధిని సందర్శించిన సీఎం కేసీఆర్‌

దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao paid floral tributes to Late Sri A. P. J. Abdul Kalam …

Read More »

కట్నం తీసుకున్నవాడు గాడిద.. మరి సంతకాలు ఫోర్జరీ చేసినవాడు రవిప్రకాష్..?

టీవీ9 ప్రస్తుత మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సంతకం ఫోర్జరీ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు “ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72” కింద కేసు నమోదు చేశారు. అయితే అంతకుముందు రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు… ఐ టీవీ9ను కొనుగోలు చేసిన అలంద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat