Home / TELANGANA (page 816)

TELANGANA

కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు…….ఆందోళనలో నేతలు

తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్‌ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి …

Read More »

ప్రచారంలో దూసుకుపోతున్నగులాబీ అభ్యర్థులు..!

తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి దమ్మపేట, అన్నపురెడ్డిపల్లిలో మోటర్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు, టీఆర్‌ఎస్ స్థానిక …

Read More »

టీఆర్‌ఎస్ కే మా ఓటు..వందల మంది ప్రతిజ్ఞ..!

తెలంగాణలో గత 4 సంవత్సరాలుగా పాలన ఎలా ఉందో ప్రజలకే..కాదు యావత్తు దేశానికే తెలుసు. దేశ ప్రధానినే ఆశ్యర్యపోయారు ..ఇతర ముఖ్యమంత్రులతో..సీనియర్ నేతలతో మీటింగ్ లో , భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాలన చాల బాగుంది..ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు బాగా అందాయి..ఇలా ఒక్కరు కాదండి..ప్రతి ఒక్కరు మెచ్చుకున్నవారే. ఇందులో బాగంగానే కేసీఆర్ వేంట నడవాలని..మళ్లి ఆయనే రావలని స్వచ్చందంగా ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ …

Read More »

నేడు ఓటర్ల జాబితా…..

తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు.2018, …

Read More »

30 ఏళ్లు కాంగ్రెస్‌ లో ఉండి..టీఆర్‌ఎస్‌లోకి మాజీ స్పీకర్‌..!

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. భారీగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు జరుగుతన్నాయి. తాజాగా గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి …

Read More »

ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదు..!

‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్‌ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘క్వీర్‌ కౌగిలి’ పేరుతో నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే …

Read More »

మీడియా ముందుకు ముఖ్య నేత‌…టీజేఎస్‌లో క‌ల‌క‌లం

తెలంగాణ జేఏసీ ర‌థ‌సార‌థిగా ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ప్రారంభించిన తెలంగాణ జ‌న‌స‌మితిలో క‌ల‌క‌లం మొద‌లైంది. ఆయ‌న పార్టీలో లుక‌లుక‌లు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ముఖ్య‌నేత‌లు సైతం త‌మ ఆవేద‌న‌ను మీడియా ముఖంగా వెల్ల‌డించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన జ్యోష్న పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆమె సోమ‌వారం మీడియా ముందుకు రానున్నార‌ని స‌మాచారం. టీజేఎస్‌లో అసమ్మతి సెగలు ర‌గులుతున్నాయ‌ని కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న …

Read More »

ముందస్తు ఎన్నికల్లో కరుసైపోనున్న ప్రతిపక్షాలు.. ఆధీమాతోనే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. రైతుబంధు వంటి దూరాభార పధకం ఆలోచించి మరీ అమలు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ అమలుచేసిన అనేక పథకాలు మళ్లీ తన పార్టీకి అధికరాం కట్టబెడతాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా, అంగన్‌వాడీల జీతాల పెంపు తదిరత అంశాలపై ప్రజలు …

Read More »

3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి నాలుగునుంచి ఏడుశాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆచర్య ఉపకరిస్తుందనకుంటే.. తెలంగాణలో కేసీఆర్‌ విజయం ఖాయమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నారు. ఇప్పడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 90 స్థానాల వరకు దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఈసంఖ్య పెరుగుతుందే తప్ప …

Read More »

ప్రగతి నివేదన, హుస్నాబాద్ సభలతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.. కేసీఆర్ ను ప్రజలంతా మళ్లీ ఆశీర్వదిస్తారు

సిద్దిపేటజిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్‌, టీడీపీలకు కనువిప్పు కావాలని టీఆర్ ఎస్ శ్రేణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని చెప్పడానికి ప్రగతినివేదన, హుస్నా సభల విజయోత్సవమే నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు స్వచ్ఛందగా వచ్చి హుస్నాబాద్‌ సభను విజయవంతం చేశారని, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతారన్నారు. ప్రతీ ఎన్నికల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat