తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. …
Read More »ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమం పట్ల ఎంతటి నిబద్దతతో పనిచేస్తారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా వారి వద్దకు వెళ్లగా…ఆ శాసనసభ్యుడి తీరు వారిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఎమ్మెల్యే తీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అలా ప్రజల మనసును గెలుచుకున్నది మరెవరో కాదు…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో …
Read More »ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!
ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!! ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో …
Read More »మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..!!
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది.దేశంలో ఎక్కడ లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే.ఈ క్రమంలోనే నీలి విప్లవం పథకంలో భాగంగా చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లకొలది చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. వాటి ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు .వర్షాకాలం …
Read More »న్యూజీలాండ్ లో వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ..!
న్యూజీలాండ్ లో ఆ దేశ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గ్రీష్మ కాసుగంటి రాష్ట్ర గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి తెరాస న్యూ జీలాండ్ జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు ఇనగంటి గారు అధ్యక్షత వహించారు . హానరరీ చైర్ పర్సన్ శ్రీ కళ్యాణ్ …
Read More »రైతుబంధు చెక్కును వెనక్కి ఇచ్చిన నమ్రత..!!
రైతన్నలకు అండగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరానికి 8 వేల చొప్పున పెతుబడి సాయం అందిస్తున్నది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకుకొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి …
Read More »జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల..ర్యాంకర్లు వీరే..!!
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 10 గంటలకు ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. అడ్వాన్స్డ్లో 18,138 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించగా మొత్తం 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లు మాత్రమే ఉన్నాయి. ర్యాంకులను results.jeeadv.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్-2018 ర్యాంకర్లు …
Read More »సీఐ సుమోనే ఎత్తుకేల్లిన యువకుడు..!!
ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు అధికారి వాహనమే చోరీకి గురైంది… ఏకంగా సీఐ వాహనాన్నేఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్రెడ్డి ఆత్మకూర్(ఎస్) మండల పోలీ్సస్టేషన్కు కేటాయించిన సుమోను కొన్నాళ్లుగా వాడుతున్నారు. అయితే శనివారం రాత్రి సూర్యాపేటలోని ఓ జిమ్ సెంటర్కు వెళ్లారు. సీఐ జిమ్లోకి వెళ్లగానే సుమో డ్రైవర్ సైదులు దగ్గరకు బైక్ పై తిరుపతి లింగరాజు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్టు ఒక అద్భుతం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 80 నుండి 90 శాతం భూభాగానికి నీరందించే ప్రాజెక్ట్ గా చరిత్రలో నిలువనున్నది. నిర్మాణదశలో వున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి.అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కు దేశ నలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నదని కేంద్ర జలవనరులశాఖ ఎక్స్ అఫీషియో అదనపు …
Read More »హాట్సాఫ్ విశాల్..!! మీరు చదివి అందరికి తెలిసేలా షేర్ చేయండి..
రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …
Read More »