Home / TELANGANA (page 891)

TELANGANA

హైద‌రాబాదీల‌కు మంత్రి కేటీఆర్ తీపి కబురు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని హైద‌రాబాదీల‌కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపిక‌బురు చెప్పారు . పెద్ద ఎత్తున జ‌రుగుతున్న‌ ఇళ్ల నిర్మాణ ప్ర‌క్రియ‌ను మంత్రి కేటీఆర్ మ‌రింత వేగ‌వంతం చేశారు. వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్న‌ట్లు తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో …

Read More »

జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు .?

జులై చివరి వారం నాటికీ పంచాయితీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలపైఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్కె జోషి,తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికలు …

Read More »

వారానికి ముందే తెలంగాణలో భారీ వర్షాలు..!!

వర్షాకాలం వచ్చేసింది..దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.అయితే ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు..మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్నాటక, దక్షిణ కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాల విస్తరించాయి. ఈ క్రమంలోనే వచ్చేనెల 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ  వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ముందస్తు అంచనా ప్రకారం .. జూన్ 9వ తేదీకి తెలంగాణలోకి నైరుతి ప్రవేశించొచ్చని …

Read More »

ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టాలి…మంత్రి తుమ్మల

” రైతుబంధు పథకం ” అమలులో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్  జిల్లాగా నిలబెట్టాలని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 15 కంటే ముందు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. టీటీడీసీలో రైతుబంధు పథకం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా …

Read More »

జూన్ 2.. నిరుద్యోగులకు శుభవార్త..!!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ( జూన్ 2 ) వచ్చేసింది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది.అందులోభాగంగానే దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ . మూడువేల ఉద్యోగాల్లో రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను …

Read More »

2019 ఎన్నికలు… వేగం పెంచిన తెలంగాణ బీజేపీ..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ తమ వేగాన్ని పెంచాయి.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ని గెలిపించాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపి పార్టీ తమ వేగాన్ని పెంచింది.రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిన బీజేపీ..కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పరివర్తన యాత్ర పేరుతో కార్యాచరణ …

Read More »

తెలంగాణ రుచులకు పలువురు సినీనటులు ఫిదా..!!

తెలంగాణ వంటకాలకు పలువురు ప్రముఖ సినీ నటులు ఫిదా అయ్యారు.ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో కొంతమంది ప్రముఖ సినీనటులు ఒకచోట చేరి సందడి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పైస్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవంలో సినీ నటులు శ్రీకాంత్‌, తరుణ్‌, శివాజీరాజా, ప్రిన్స్‌, బెనర్జీ, హేమా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు అభిమానులను అలరించారు. తెలంగాణ వంటకాల రుచులంటే చాలా ఇష్టమని …

Read More »

కాంగ్రెస్ వి ఆపద మొక్కులు..సీఎం కేసీఆర్

‘రైతుబంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. అన్ని విధాలా ప్రతినెలా రాష్ట్రానికి రూ.10,500 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు …

Read More »

‘రైతుబంధు’ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు..సీఎం కేసీఆర్

‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితి అత్యంత కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు రైతులకు 2 లక్షల రూపాయల …

Read More »

అధికారుల‌తో మంత్రి కేటీఆర్ భేటీ..కంపెనీల ఏర్పాటులో కీల‌క చ‌ర్చ‌

సంక్షేమం, అభివృద్ధి అజెండాలుగా సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప‌రిపాల‌నలో అన్నివ‌ర్గాలు అభివృద్ధి సాధించాల‌నేదే త‌మ ఆశ‌య‌మ‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో టీఎస్ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపైన మంత్రి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోపాటు, నగరం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కులపైన ఈ సమావేశంలో మంత్రి వాటి పురోగతిని తెలుసుకున్నారు. దండు మల్కాపూర్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు దాదాపుగా ప్రారంభానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat