తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పలు వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో కామారెడ్డి …
Read More »టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »తెలంగాణ వీర వనిత..కమలమ్మ.. మేయర్ నన్నపునేని నరేందర్
తెలంగాణ సాయుధ పోరాటంలో నడుం బిగించిన వీరనారి చెన్నబోయిన కమలమ్మ మృతి పట్ల నగర మేయర్ నన్నపునేని నరేందర్ తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు..ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..కమలమ్మ ఆత్మ కు శాంతి చేకూరాలని మేయర్ కోరారు… తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన వీరనారి కమలమ్మ ఎందరికో ఆదర్శం,ఆమె మృతి చెందడం ఉద్యమ లోకానికి తీరని లోటు అని మేయర్ అన్నారు. వరంగల్ …
Read More »విద్యార్థుల భవిష్యత్ కోసం బంద్ వాయిదా వేసుకోవాలి..కడియం
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను, ఆ రోజు జరిగే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13న తెలంగాణలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ ను వాయిదా వేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ బంద్ కు సహకరించే రాజకీయ పార్టీలు కూడా బంద్ వాయిదాకు సహకరించాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష తప్పకుండా జరుగుతుందని విద్యార్థులు …
Read More »భూనిర్వాసితులకు మంత్రి హరీశ్ రావు హామీ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా గజ్వేల్ మండలం తునికి బొల్లారంలో కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితుల డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు వద్దు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తమన్నారు. see also :పక్క …
Read More »సీఎం కేసీఆర్ పై చంద్రబాబు సన్నిహితుడు ప్రశంసల వర్షం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుకూడా ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.మిషన్ కాకతీయ,మిషన్ భాగీరధ,కళ్యాణ లక్ష్మి,ఎకరాకు ఎనిమిదివేల పెట్టుబడి,వ్యవసాయ రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. see …
Read More »నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..!
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం జరుగనున్నది.రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరుఫున పోటీచేయనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఈ సమావేశంలో ఆయన పరిచయం చేసే అవకాశం ఉన్నది. see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..! ముఖ్యంగా ఈ సమావేశంలో రేపటి నుండి శాసన …
Read More »సింగరేణి కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.సింగరేణిలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయిన వారి పిల్లలకు వరంగా కారుణ్య నియామకాలు వరంగా మారాయి .కారుణ్య నిమాయకల సెర్క్యూలర్ జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కు సింగరేణి కార్మికులు ధన్యవాదాలుతెలిపారు. see …
Read More »ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ ఢిల్లీ పర్యటన అన్ని వర్గాల చూపును తనవైపు తిప్పుకొంది. కీలక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్పై మీడియా ప్రశ్నించగా…దేశంలో ఉన్నది రెండు పార్టీల వ్యవస్థ కాదు. రెండు పార్టీల మధ్య పోరాటం అంతకన్నా కాదన్నారు. భారత్ రెండు పార్టీల …
Read More »తెలంగాణ ప్రస్థానాన్ని ఢిల్లీ వేదికగా వివరించిన మంత్రి కేటీఆర్
స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తన ప్రస్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నదో వివరించారు. దేశంలో ఆయా రాష్ర్టాలకు ఆదర్శంగా తమ పాలన ఎలా మారిందో వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన 51వ స్కోచ్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో వృద్ధిరేటు, ప్రాంతాల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ సమస్యలను అధిగమించి విద్యుత్ మిగులు …
Read More »