తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అన్న మాటను చాలా మంది వినే ఉంటారు. కానీ.. ఆ మాటను అక్షర సత్యం చేసి చూపిన వ్యక్తి.. టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రావు. జనాన్ని ప్రభావితం చేసేందుకు కేసీఆర్ లాంటి మహా నాయకులు ముందుండి కొట్లాడుతుంటే.. వారికి భూమిక ఏర్పాటు చేయడంలో.. సంతోష్ రావు లాంటి వాళ్లే కూలీలుగా మారుతుంటారు. అలా.. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి.. ఏ మాత్రం పేరు, …
Read More »అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..
జోగినపల్లి సంతోష్ కుమార్ ..పరిచయం అక్కరలేని పేరు అది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు.ఆయనో విలక్షనమైన వ్యక్తి..ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ..చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న .తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ చానెల్ గా సత్తచాతుతూ..ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మరీన టీ న్యూస్ చానెల్ అధినేత.నిర్విరామంగా అకండిత దీక్ష దక్షతతో భాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ …
Read More »అద్భుత ఆవిష్కరణల వేదిక టీ హబ్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణకు కేంద్రమని భారత్లో అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ప్రశంసించారు. ఐటీలోని నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహా పలు నూతన పోకడలపై టీ హబ్లో జరుగుతున్న ఆవిష్కరణలు గొప్ప మలుపునకు శ్రీకారం చుడుతాయని ఆకాంక్షించారు. see also :సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..! see also :తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ …
Read More »సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి
టీఆర్ఎస్ పార్టీ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ ముందు పార్టీ శ్రేణులు ఆసక్తికరమైన ప్రతిపాదన పెడుతున్నారు. సహజంగా పార్టీ నేతలు గులాబీ రథసారథి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అయితే ఈ దఫా కీలకమైన ప్రతిపాదన ఒకటి బలంగా కేసీఆర్ ముందుంచారని ప్రచారం జరుగుతోంది. అదే పార్టీ యువనేత, ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం. సంతన్నగా పార్టీ నేతలందరికీ సుపరిచితుడు….అన్నా అంటే నేనున్నా అనే సంతన్నకు ఈ …
Read More »సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..!
తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వంలోని లోటుపాట్లను ప్రస్తావించి పరిష్కారం చేయాల్సిన విపక్షం వ్యక్తిగత దాడికి పాల్పడుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువనేత జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ …
Read More »100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!
వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి.. నాయన ఒకటే హైరానా పడుతున్నడు.. అక్కకు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్లలు బయలు దేరిండ్రా కనుక్కో.. వంటలోల్లకు మళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమన్నడురా ?.. అయ్యగారు నెంబర్ యాడనో మిస్పయిందిరా.. నీ దగ్గర ఉన్నదారా ?.. మీ అమ్మ వట్టిగనే ఆగమైతది. ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లే పెండ్లి సామాను ముందే సర్దిపెట్టుకోమని చెప్పు.. నాయన చెప్పుడు తీరు …
Read More »తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ దృష్టి
తెలంగాణ టూరిజం పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు . ప్రకృతితో ముడిపడి ఉన్న కమనీయ దృశ్యాలను , సాగు నీటి అందాలను , చారిత్రిక కట్టడాలను , మిషన్ కాకతీయ ట్యాంక్ బండ్ ఆలోచనలను మేళవించి తెలంగాణలో అద్భుతమైన టూరిజానికి అంకురార్పణ చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ టూరిజం , అటవీ , సాగు నీటి శాఖలను ప్రోత్సహిస్తున్నారు . ఇంకా మున్ముందు ఎక్కువ …
Read More »మోడీని సీఎం కేసీఆర్ కించపరచలేదు..ఎంపీ కవిత
ఇటీవల రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రధాని మోదీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో మోడీగారు అనబోయి.. స్పీడ్ లో తప్పులు దొర్లాయని ఎంపీ కవిత అన్నారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కించపరిచే ఉద్దేశం సీ ఎం కేసీఆర్ కు లేదని ఆమె వివరణ ఇచ్చారు. see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..! రైతు కష్టాలపై ఆవేదనతో …
Read More »విపక్షాలది దిక్కుతోచని స్థితి.. అందుకే విమర్శలు ..కేటీఆర్
అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విపక్షాలకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి జిల్లాలు తిరగడం లేదన్నారు ఇపుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తోంటే ఏం చేయాలో విపక్షాలకు అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలు ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయని తాము …
Read More »మంత్రి కేటీఆర్ వినతికి కేంద్రం ఓకే..!
రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలించింది. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్ని కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. …
Read More »