Home / TELANGANA (page 970)

TELANGANA

మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య‌ ప్రశంస

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మ‌రో అనూహ్య ప్ర‌శంస ద‌క్కింది. వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సహా నాస్కాం ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని నాస్కాం కాబోయే అధ్యక్షురాలు దేవ్యాని ఘోష్‌ ప్రసంశించారు. మంత్రి కేటీఆర్‌ సహా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సారథ్యంలోని బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశంసించారు.దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ …

Read More »

ప్రేమించలేదని యువతిని ….!

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఎంతో విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్నది.తను ఎప్పటి నుండో వెంటపడుతున్న పట్టించుకోవడంలేదు .ప్రేమించమని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా ఉంటున్న యువతిని యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. బోనకల్ లో పాత సినిమా హాల్ పక్కన యమునా అనే యువతిని రామలింగయ్య అనే యువకుడు తనను ప్రేమించడంలేదని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే 108 రావడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి …

Read More »

క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలి..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో సత్య సాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రామంతపూర్ లోని పాలిటెక్నిక్ మైదానంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ కేవలం చదువులల్లోనే కాదు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇది పిల్లల …

Read More »

ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…

తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం  సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …

Read More »

గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని గోషామహల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి , శేరిలింగంపల్లి,జూబ్లిహిల్స్ ,గోషామహల్ నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.అందుకు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ ను పరామర్శించిన గవర్నర్ ..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో కలిశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సోదరి వియోగంతో గవర్నర్ కల్సి పరామర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి విమలా భాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే.బుధవారం సాయంత్రం తిరుమల గిరిలో స్వర్గ్ …

Read More »

నర్సంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పల్లె ప్రగతి అనే కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.ఈ నేపధ్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాది కల్పించాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో ”మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. పెద్ది కోరికమేరకు 42 కంపెనీలు …

Read More »

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో నేడు ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యావిధానంపై …

Read More »

ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి నీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. ఇప్పటికే రిజర్వయర్ల నిర్మాణం, మంచి నీటి పైప్ లైన్ల మార్పిడి, కృష్ణా జలాల మళ్లింపు, రికార్డు సంఖ్యలో పవర్ బోరింగ్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పుల ద్వారా సికింద్రాబాద్ ప్రజల నీటి ఇబ్బందుల నివారణకు పక్కా ఏర్పాట్లు జరిపిన ఆబ్కరి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ తాజాగా జల మండలి అధికారులతో సంప్రదింపులు జరిపి రూ.1.22 కోట్ల …

Read More »

నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..

నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి. అయితే పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat