బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగలిగే ఆర్థిక స్థోమత లేని చిన్నారులను ట్రూజెట్ ఉచితంగా విమాన సౌకర్యం కల్పించింది. చిన్నారుల ఆశలు, కలలను పండించే విధంగా వారిని చెన్నై- సేలం మధ్య ఉచితంగా బుధవారం ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళింది. మొత్తం నలభైమంది చిన్నారులు ఈ ప్రయాణం ద్వార సరికొత్త అనుభూతితో ఉప్పోంగిపోయారు. చిన్న వయసులోనే తమకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగినందుకు వారిలో ఆనందం, సంతోషానికి …
Read More »తెలుగు సంస్థ చేతికి చమురు బావులు
గుజరాత్లోని కాంబెల్, అసోంలోని లక్ష్మీజెన్ ఆయిల్ ఫీల్డ్స్ను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకుంచుకున్న ఎంఈఐఎల్ దేశ, విదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ హైడ్రోకార్బన్స్ రంగంలో తాజాగా రెండు చమురు క్షేత్రాలను దక్కించుకుంది. గుజరాత్లోని కాంబెల్, అస్సాంలోని లక్ష్మీజెన్ ఆయిల్ ఫీల్డ్స్లో చమురు, సహజ వాయువును వెలికితీసే పనులను దక్కించుకున్న ఎంఈఐఎల్ 2020 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే విధంగా పనులను కొనసాగిస్తున్నది. దేశీయంగా …
Read More »విధానాల్లో మార్పు రావాలి
మేధావుల చర్చా వేదికలో వక్తల వెల్లడి రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే రాజకీయ, సామాజిక, ఆర్ధిక విధానాల్లో మార్పు రావాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్థానిక సిల్వర్ గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాయంత్రం ” వై ఏపీ నీడ్స్ చేంజ్ ” అనే అంశంపై ఎన్నారైలు చర్చా వేదిక నిర్వహించారు. చర్చలో వివిధ వర్గాల నుంచి పాల్గొన్న మేథావులు, నాయకులు మాట్లాడుతూ కేవలం …
Read More »శేరిలింగంపల్లి టికెట్ కోసం కూటమిలో కొట్లాటలు….గాంధీభవన్ను ముట్టడించిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, అనుచరులు
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో రాజుకున్న కుంపటి సెగ గాంధీభవన్ను తాకింది. తమ స్థానాలను కూటమిలోని ఇతర పక్షాలకు ఇస్తే సహించేది లేదం టూ కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్ననేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంకా సీటు ఖరారుకాక ముందే శేరిలింగంపల్లి టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. భవ్యా గ్రూప్స్ అధినేత ఆనంద్ప్రసాద్ బైక్ ర్యాలీని మొవ్వా సత్యనారాయణ వర్గం అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీట్ల …
Read More »The majority Celebrated Position Machine Video games inside the World
Internet slots have been established for a long time currently; slots in general for the whole lot longer. Still, day-after-day there’south a brand new – sometimes more state-of-the-art! – position model prepared to charm the field of over the internet gambling. Yet when we evaluate the entire thrilling getaway involved with …
Read More »మహిళలు ప్రవేశిస్తే తాము ఆలయాన్ని మూసివేస్తాం..ప్రధాన అర్చకులు
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కండరారు రాజీవరు.. సంచలనం రేపుతున్న మహిళల ప్రవేశం అంశంపై మాట్లాడారు. ఆలయాన్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఇద్దరు మహిళలు శబరిమల సన్నిధానంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల పహారాలో ఆ ఇద్దరూ పంబ దాటి అయ్యప్ప ఆలయం వైపు వెళ్లారు. అయితే అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అయ్యప్పస్వామి …
Read More »సాగుకు వ్యర్థ జలాల “మేఘా” శుద్ధి
కేసీ వ్యాలీ… వ్యర్థ జలాలను శుద్ధిచేసి బెంగళూరు సరిహద్దున ఉన్న కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలోని అంతరించిపోతున్న భూగర్భజలాలను చెరువులు నింపడం ద్వారా అక్కడి కరువును తరిమికొట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ చేపట్టిన ఓ అరుదైన పథకం. దేశంలో ఇలాంటి పథకం ఇంకెక్కడా చేపట్టలేదు. ఈ పథకం ద్వారా బెంగళూరు నగరంలోని వ్యర్థ (డ్రైనేజి) సమస్యకు పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచడం ఈ పథకం …
Read More »విద్యుత్ మేఘా వెలుగులు: రికార్డ్ సమయంలో కాళేశ్వరం లింక్-1 విద్యుత్ వ్యవస్థ పూర్తి
ఇన్ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లు పూర్తిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైనా లింక్-1లోని మూడు పంపింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే నాలుగు సబ్స్టేషన్లు వాటి లైన్లను సకాంలో పూర్తి చేసి తన నైపుణ్య ప్రతిష్టతను చాటుకుంది. దేశంలోనే తొలి అతిపెద్దదైన ప్రైవేటు రంగంలోని …
Read More »ప్రణయ్ ప్రతిరూపం కోసమే బ్రతికున్నా….అమృత..!
ప్రణయ్ మృతదేహం వద్ద అమృత రోదనలు మిన్నంటాయి. ప్రణయ్ మృతదేహాన్ని చూసిన అమృత, నేను గర్భవతి కాకపోయినట్లయితే, నేను కూడా నీ దగ్గరికే వచ్చేదాన్ని అంటూ విలపించటం చూసి ఆమెను ఓదార్చటం ఎవరికీ సాద్యం కాలేదు. తన కడుపులో పెరుగుతున్న ప్రణయ్ ప్రతిరూపం కోసమే బ్రతికున్నానని తెలిపింది. అయితే తమ ప్రేమకు గుర్తుగా , తనకు పుట్టబోయే బిడ్డను అపురూపంగా పెంచుకుంటానని అమృత తెలిపింది.
Read More »నిమ్స్ లో ఎంఈఐల్ కాన్సర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని మంత్రులు కె. తారకరామారావు, సి. లక్ష్మారెడ్డి ప్రారాంభించారు. ఈ భవనం పూర్తి అధునాతన వైద్య సదుపాయాలతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు మద్దతుగా ఎంఈఐఎల్ …
Read More »