Home / Uncategorized (page 62)

Uncategorized

మేఘా సిగలో మరో నగ

ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం నేడు కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ప్రారంభించినున్న కర్నాటక మంత్రులు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజీనిరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ 12,300 హెక్టార్లకు సాగునీరు అందించనున్న ప్రాజెక్టు ఆరువేల మందికి పైగా రైతులకు లబ్ధి 2150 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం హైదరాబాద్, జనవరి 27:మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ …

Read More »

వీడియో : రైలు ముందు పోజిచ్చాడు..ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.హైదరాబాద్ లోని భరత్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఎంఎంటీఎస్‌ రైలు వస్తున్న సమయంలోసేల్ఫీ తీసుకుంటూ శివ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడి తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. బాధితుడు లింగంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. …

Read More »

కేంద్ర బడ్జెట్…తెలంగాణ ఏం కోరిందంటే…!

కేంద్ర సార్వత్రిక బడ్జెట్ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసుకుంది. అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులకు, వివిధ సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అంత వరకు ఉన్న పది …

Read More »

ఒకరి ముందు నగ్నంగా నిలబడవలసిన రోజు… మియా మాల్కోవా మటల్లో

2012లో పోర్న్ పరిశ్రమలోకి ప్రవేశించిన మియా మాల్కోవాపై, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానికి కారణం సన్నీ లియోని తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న రెండో పోర్న్ స్టార్ మాల్కోవా. మియా మాల్కోవా తో వివాదాల దర‌్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన శృంగార చిత్రం పేరు ‘గాడ్‌… సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’. ఈ నెల 26న విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం ట్రైలర్‌లో మాల్కోవా మహిళల శరీరం గురించి, శరీర …

Read More »

డోకిపర్రును దేశంలోనే నెంబర్‌ వన్‌ చేస్తాం

డోకిపర్రులో  సోలార్‌తో నడచే మంచినీటి పథకం ప్రారంభం   నాలుగు కోట్లతో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ   ప్రారంభించిన మేఘా అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి   1500 గృహాలకు ఉపయోగపడనున్న మంచినీటి పథకం    త్వరలో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ   ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్పొరేట్‌ స్థాయిలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు   మంచినీటి పధకం ప్రారంభ సభలో పీపీ రెడ్డి, పీవీ …

Read More »

ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!!

ఉద్యోగం రావాల‌నో.. పెళ్లికాని అబ్బాయిలు త‌న జీవితంలోకి మంచి అమ్మాయి భార్య‌గా రావాల‌నో, అమ్మాయిల‌యితే మంచి భ‌ర్త రావాల‌నో, త‌ల్లిదండ్రులైతే త‌మ పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ఇవ్వాల‌ని దేవుడికి ప్రార్థించేందుకు ఆల‌యాల‌కు వెళ్తుంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, పిల్ల‌లు పుట్టాల‌ని ఏ దేవుడికి ప్రార్థించాలి..? అస‌లు వారు మొక్కుకునేందుకు ఏవైనా ఆల‌యాలు ఉన్నాయా..? అంటే.. ఆల‌యం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్త‌లు. ఆల‌యంలో ఒక్క రోజు నిద్రిస్తే స్ర్తీలు గ‌ర్భ‌వ‌తులు …

Read More »

మరోసారి తమ ధాతృత్వాన్ని నిరూపించుకున్న మేఘా అధినేతలు

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అధినేతలు తమ ధాతృత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కన్నతల్లిని, సొంత ఊరిని మరవ కూడదనే నానుడిని నిజం చేస్తూ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండం డోకిపర్రు గ్రామంలోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మేఘా సంస్థ అధినేతలు పిపి రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి డోకిపర్రులో నిర్మించిన రెండు లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన మంచినీటి …

Read More »

తెలంగాణలో పరిశోధనను ప్రోత్సహిస్తున్నాం..క‌డియం

తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సికింద్రాబాద్, సెయింట్ పాట్రిక్ స్కూల్ లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్-2018 ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి ప్రారంభించారు. సైన్స్ …

Read More »

క‌స్తూరిభా స్కూళ్ల‌కు కొత్త రూపం…198 కోట్ల‌తో కొత్త నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల‌ను నూత‌న బాట ప‌ట్టించేందుకు తెలంగాన ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.  తెలంగాణ రాష్ట్ర కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు దేశంలో అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రూ.198 కోట్లతో 61 అకాడమిక్ బ్లాక్ లు, 34 కేజీబీవీలకు నూతన భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి …

Read More »

24 గంట‌ల విద్యుత్ వెనుక సీఎం కేసీఆర్ ఎంత శ్ర‌మించారంటే..!

24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫరా దేశంలోని అన్నివ‌ర్గాల‌ను చూపును తెలంగాణ‌వైపు తిప్పుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ప‌ట్టుద‌ల వ‌ల్లే ఈ నిర్ణ‌యం వెలువ‌డిందనే సంగ‌తి తెలిసిందే. అయితే దీని వెనుక ఎంత కృషి ఉందో తాజాగా శాసనమండలి  ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్ల‌డించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్లే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat