Home / UPDATES (page 3)

UPDATES

క్యాన్సర్ ముప్పు తొలగాలంటే చేపలు తినాల్సిందే.. అయితే వారంలో ఎన్నిసార్లు తీసుకోవాలో తెలుసా..!

ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో కూడా క్యాన్సర్‌ రోగం నుంచి బయటపడిన వారి శాతం చాలా తక్కువ అనే చెప్పాలి…ఇప్పటికీ మెజారిటీ శాతం కేన్సర్‌తో మరణిస్తూనే ఉన్నారు. అయితే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే…ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు …

Read More »

గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లకూడదా.. కొబ్బరి కాయలు కొట్టకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది..?

గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో …

Read More »

రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి..!

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంత మంది డైలీ రెండు నుంచి నాలుగైదు బీర్లు, లేకుంటే..ఓ ఫుల్ బాటిల్ విస్కీ, వైన్, లేదా రమ్..పుచ్చుకుంటారు. మరి కొంత మంది మాత్రం గుండెకు మంచిదంటూ.. రోజుకో పెగ్ వైన్ లేదా వారానికో బీర్ తాగుతారు… ఇలా చేస్తే అందరు మందుబాబుల్లాగా ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందని వీళ్లు భావిస్తారు. గతంలో కూడా పలు అధ్యయనాలు డైలీ అధిక మోతాదులో …

Read More »

ఈ ఆర్టికల్ చదివితే జన్మలో కూల్‌డింక్స్ తాగరు…!

ప్రస్తుతం పెద్దల దగ్గర నుంచి చిన్నారుల వరకు కూల్ డింక్స్ తాగడం అలవాటుగా మారింది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా..ఏదైనా పార్టీ జరిగినా.. కంపల్సరీగా కూల్ డింక్స్‌తో మర్యాద చేయాల్సిందే. ఇదివరకు కూల్ డింక్స్ కేవలం సమ్మర్‌లో మాత్రమే తాగేవారు. ఇప్పుడు కాలంతో నిమిత్తం లేకుండా రెయినీ సీజన్, వింటర్‌లో కూడా కూల్ డింక్స్‌ తాగడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే కాలంతో సంబంధం లేకుండా ఇంపీరియల్‌ కాలేజీ స్కాలర్ల రీసెర్చ్‌లో …

Read More »

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై… తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…ఇంతకీ ఆ రహస్యం ఏంటీ..?

దేవ భూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర కులూవ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్‌లో పరమశివుడు మహదేవ్‌గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్‌పై పిడుగుపడి ముక్కలైన శివలింగం..తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం..పూర్తి …

Read More »

తిరుమల ఏడుకొండల పేర్లేంటి..? ఒక్కో కొండకు ఉన్న పరమార్థం ఏంటీ..?

తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగదైవంగా పూజలందుకుంటున్నాడు. స్వామి వారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులు కాలినడకన ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుంటారు. ప్రతి నిత్యం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతాయి. ఈ ఏడుకొండలు ఎక్కుతుంటే భక్తులు అలౌకిక అనుభవానికి లోనవుతారు. అసలు తిరుమల ఏడుకొండల పేర్లేంటి…ఒక్కో కొండకు పరమార్థం ఏంటో తెలుసుకుందాం. తిరుమల ఏడుకొండలను వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, …

Read More »

శ్రీవేంకటేశ్వరస్వామికి గోవింద నామం ఎలా వచ్చింది…?

తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై…ప్రపంచవ్యాప్తంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కలియుగదైవం…శ్రీ వేంకటేశ్వరస్వామి. ఏడుకొండలవాడు, నారాయణ, శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, శ్రీ మన్నారాయణ, గోవిందా, ముకుందా…ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే పలికి భక్తులను కరుణించే స్వామి… శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక ఏడుకొండవాడిని దర్శించేందుకు వచ్చే భక్తులంతా గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కుతారు. తిరుమలలో స్వామివారిని దర్శించి తిరిగి వచ్చేంత వరకు గోవింద నామాన్ని సర్మిస్తూనే ఉంటారు. ఇలా శ్రీ …

Read More »

ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!

ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో …

Read More »

జేఈఈ మెయిన్‌ (జనవరి)-2020 నోటిఫికేషన్‌ విడుదల…!

జేఈఈ మెయిన్‌ (జనవరి)-2020 నోటిఫికేషన్‌ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే  ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27.   డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నెంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన‌్‌లైన్‌లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్‌ను …

Read More »

ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. డెంగీ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది..!

ప్రస్తుత వర్షాకాలంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రులన్నీ డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరంలో ప్రమాదకర లక్షణం ప్లేట్‌లెట్స్ పడిపోవడం..రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ప్లేట్‌లెట్ల సంఖ్య 50 నుంచి 60 వేలు ఉన్నా…ఐసీయూలకు తరలించి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి డెంగీ రోగుల ప్రాణాలతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat