పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ..
ఏపీ ఫైర్ బ్రాండ్ , ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి జరిగింది. నిన్న ( జనవరి 21వ తేదీ ఆదివారం) రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . బీరువాలో పెట్టిన రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు చెబుతోంది . కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. హైదరాబాద్ సిటీ మణికొండ పంచవటి కాలనీలోని ఇంటికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
Read More »