పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »అర్ధరాత్రి కాళేశ్వరం పనులు పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. …
Read More »