పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రేవంత్ అబద్దాలు నిరూపించు..చర్చకు మేం రెడీ..ఎంపీ బాల్క
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 24గంటలవిద్యుత్ను సరఫరా చేయడంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. .గాంధీ భవన్ అబద్దాల భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు. …
Read More »