Recent Posts

రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలు..మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్ అథారిటీ స‌మావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగాఅయన మాట్లాడుతూ..మొదటగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు.బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 58 వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 58 వ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో 58 వ రోజుకు సంబంధించిన పాదయాత్ర షెడ్యూల్ విడుదలయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పరపల్లెలో ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పైన జీతివానిఒడ్డులో స్వాగతం పలుకుతారు. తర్వాత కింద జీతివాని ఒడ్డు నుంచి జక్కిదోన, గంటవారిపల్లె, బొట్లవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగిస్తారు. బొట్లవారి పల్లెలో …

Read More »

రాష్ట్రంలో నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం..సర్పంచ్ లకు విస్తృత అధికారాలు..!

తెలంగాణలో నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ వరుసగా రెండో రోజూ ఇవాళ సమావేశమైంది. ప్రగతి భవన్ లో ఉదయం జరిగినఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌లో తీసుకోవాల్సిన న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌పై అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌కాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌ర్పంచ్‌ల చేతికే కార్య నిర్వ‌హ‌ణాధికారాల‌ను పూర్తిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat