పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రాష్ట్ర సాధన కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి..మంత్రి తుమ్మల
స్వరాష్ట్రం కోసం పోరాడిన నాటి ఆకాంక్షలన్నీ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్లగండ్ల రేడియల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రేడియల్ రోడ్లు పూర్తయితే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్నామో అది సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కరెంట్ సమస్యను అధిగమించారని అదే రీతిలో మిగతా అంశాలకు సైతం పరిష్కారం చూపుతున్నారని చెరు. రూ.350 కోట్ల రూపాయలతో రోడ్స్ …
Read More »