Recent Posts

గులాబీ జెండా క‌ప్పుకున్నది ప్ర‌జ‌ల కోసం, కార్మికుల కోసం..ఎంపీ క‌విత‌

గుండెల‌పై గులాబీ జెండా క‌ప్పుకున్న‌మంటేనే ప్ర‌జ‌ల కోసం, కార్మికుల కోసం ప‌నిచేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేసిన‌ట్ల‌ని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్‌వికెఎస్‌) క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు.  ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వివిధ విద్యుత్ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయ‌కులు టీఆర్‌వీకేఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ఎంపి క‌విత మాట్లాడారు. టీఆర్‌వీకేఎస్ అంటేనే బాధ్య‌త అన్నారు. విద్యుత్ ఉద్యోగుల‌పై టీఆర్‌వీకెస్‌, …

Read More »

క‌రీంన‌గ‌ర్ ఐటీ హ‌బ్‌..ప్ర‌త్యేక‌త‌లు ఇవే

ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐటీ పరిశ్రమని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ గా కృషి చేస్తోంది. స్థానిక విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో.. ఈ రంగాన్ని క్రమక్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. కరీంనగర్ కు ఐటీ హబ్ ను కేటాయించడమే అందుకు నిదర్శనం. తాజా …

Read More »

దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యం..మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యమ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. 1985లోనే మొట్టమొదట  దళితజ్యోతిని ప్రారంరంబించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దళిత బిడ్డలని అన్నారు. సూర్యాపేటలో జరిగిన దళితుల సదస్సులో మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు యూరప్‌లో అత్యంత ఎతైన శిఖరాన్ని అధిరోహించింది నల్గొండ దళిత బిడ్డేన‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. ప్రతి గ్రామంలో అంబేడ్కర్ భవనాలు, అంబేడ్కర్ భవనాలలో వ్యాయమశాలలు ఏర్పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat