పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »గులాబీ జెండా కప్పుకున్నది ప్రజల కోసం, కార్మికుల కోసం..ఎంపీ కవిత
గుండెలపై గులాబీ జెండా కప్పుకున్నమంటేనే ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వివిధ విద్యుత్ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు టీఆర్వీకేఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎంపి కవిత మాట్లాడారు. టీఆర్వీకేఎస్ అంటేనే బాధ్యత అన్నారు. విద్యుత్ ఉద్యోగులపై టీఆర్వీకెస్, …
Read More »