పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్ కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కరోనా భారీన నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది కరోనా మహమ్మారితో మరణించారు. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది కరోనా …
Read More »