Recent Posts

చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్నవైఎస్ జగన్

ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …

Read More »

వైసీపీలోకి నంద‌మూరి వార‌సుడు.. ముహూర్తం ఫిక్స్‌..!!

2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బూట‌కు హామీల‌ను న‌మ్మి.. టీడీపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు.. తీరా తాము చంద్ర‌బాబును న‌మ్మి మ‌ళ్లీ మోస‌పోయామ‌ని గుర్తించ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వ‌ల్ప మెజార్టీతో, అమ‌లు కాని హామీల‌ను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూట‌క‌పు హామీలు గుప్పించే పార్టీపై …

Read More »

జగన్ పాదయాత్ర..నేటికి 900 కిలోమీటర్ల..!

వైసిపి అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 67వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నిజయోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి అభిమానులు తమ నేత పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నియోజకవర్గాల వైసిపి క్యాడర్, పెద్ద సంఖ్యలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat