పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వండి..వాసుదేవ రెడ్డి
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా బోయిన్ పల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థను సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఈ మేరకు ఎంపీ మల్లారెడ్డితోపాటు …
Read More »