Recent Posts

డోకిపర్రును దేశంలోనే నెంబర్‌ వన్‌ చేస్తాం

డోకిపర్రులో  సోలార్‌తో నడచే మంచినీటి పథకం ప్రారంభం   నాలుగు కోట్లతో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ   ప్రారంభించిన మేఘా అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి   1500 గృహాలకు ఉపయోగపడనున్న మంచినీటి పథకం    త్వరలో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ   ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్పొరేట్‌ స్థాయిలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు   మంచినీటి పధకం ప్రారంభ సభలో పీపీ రెడ్డి, పీవీ …

Read More »

బ్లూ ఫిలిమ్స్ చూసి…అటువైపుగా బాలిక..అత్యంత కృరంగా అత్యాచారం

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చివరికి చంపేశారు. మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు మద్య సేవించి బూతు చిత్రాలు చూసి ఎవరినైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలని భావించారు.అదే సమయానికి ఓ బాలిక అటువైపు గా వెళ్తుంటే..బలవంతంగా కిడ్నాప్ చేసి ముగ్గురు …

Read More »

అక్ర‌మ ఏజెంట్ల‌పై ఉక్కుపాదం మోపండి..మంత్రి కేటీఆర్‌

అక్రమ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల‌ని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మైగ్రేట్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు  ఎజెంట్లకు నెలరోజుల  సమయం ఇవ్వాల‌ని కోరుతూ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని స్ప‌ష్టం చేశారు.  ఎన్నారై శాఖపై మంత్రులు కే తార‌క‌రామారావు, నాయిని నరసింహారెడ్డి  సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat