Recent Posts

మా పాలనకు పట్టం కట్టిన ప్రజలు – మేయర్ నరేందర్..!

గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా ఈ రోజు కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే..మూడు రౌండ్ లలో ఆదిక్యం కనబరిచి తెరాసా అభ్యర్ది అనిశెట్టి సరిత 835ఓట్ల మెజారిటీతో విజయం సాదించింది.ఈ సందర్బంగా తెరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ నరేందర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వ పాలనకు,నగర అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని,సానుబూతి మరిచి పోటీలో నిలిచిన పార్టీకి ప్రజలు సరైన …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీష్ రావు సవాల్..!

రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లడారు.కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రెస్ మీట్ లకే పరిమితం మయ్యరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో పూట కో ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. …

Read More »

భారీ మెజార్టీ తో గెలుపొందిన అనిశెట్టి సరిత

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లా 44వ డివిజన్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.సుమారు 830 ఓట్ల మోజార్టీతో బీజేపీ అభ్యర్థి సంతోష్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిశెట్టి సరిత గెలిచింది. 44వ డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అనిశెట్టి మురళి మనోహర్ ఆరు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  అక్కడ కార్పోరేటర్ స్థానం ఖాళీ అయ్యింది. రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat