Recent Posts

ప్రజాసంకల్పయాత్ర..59వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 59వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. గురువారం ఉదయం గుండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.వెదురుకుప్పం, కాపు మొండివెంగన పల్లి, బలిజ మొండివెంగన పల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంట పల్లి, నూతిగుంట పల్లి, బీరమాకుల కండ్రిగ వరకూ 59వ …

Read More »

కార్పోరేట్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులది

కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్ర‌శంసించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతవిన్యాసాలను కొనియాడారు. ఐదు …

Read More »

అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మారిపోయిన గాంధీభ‌వ‌న్..!

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై దేశ‌వ్యాప్తంగా ప్రశంసలు ద‌క్కుతుంటే… కాంగ్రెస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, భానుప్ర‌సాద్ అన్నారు. అవాకులు చెవాకుల‌తో గాంధీ భ‌వ‌న్‌ను అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మార్చార‌ని ఎద్దేవా చేశారు. విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని వారు సూటిగా ప్ర‌శ్నించారు. `విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ వచ్చాక రెండే కుదిరాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat