Recent Posts

కేంద్ర మంత్రితో మంత్రి కేటీఆర్ భేటీ…కీల‌క డిమాండ్ల‌పై విన‌తి

కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాకా మంత్రి సురేష్ ప్ర‌భుతో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ స‌మావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి నిమ్జ్‌  స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఫార్మా సిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ స్పైస్ పార్క్‌కు రూ. 20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చార‌ని పేర్కొంటూ…దానికి ఆదేశాలు త్వరగా ఇవ్వాలని ప్ర‌తిపాదించారు. కేంద్ర మంత్రితో స‌మావేశం అనంత‌రం మంత్రి కేటీఆర్ మీడియాతో …

Read More »

గ‌ల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం..ఏడు దేశాల్లో ప్ర‌త్యేక అధికారులు

విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల ప‌రిష్కారానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ కృషిచేస్తున్న‌దని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం జ‌రిగిన భారత సంతతి పౌరుల సమావేశం అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. విదేశాల్లో నివ‌సిస్తున్న భార‌తీయుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు కేంద్ర‌మంత్రి  సుష్మాస్వరాజ్ అన్నీ రాష్ట్రాల మంత్రులతో చర్చించారని వివ‌రించారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి …

Read More »

భోగినాడు భోగి మంటలు ఎందుకు వేస్తారు?

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.. ఎందుకంటే భోగి ,సంక్రాతి,కనుమ వరుసగా మూడు రోజులు మూడు ప్రాధాన్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని పిలుస్తారు.ఇది అందరికి పెద్ద పండుగే..పిల్లల నుండి పెద్దలు,రైతుల వరకు అందరికి పెద్ద పండుగే.ఈ పెద్ద పండుగ ఆరంభం రోజైన భోగి నాడు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా మనం పండుగ వేడుకలను ప్రారంబిస్తాం. భోగి మంటలనేవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat