Recent Posts

వికలాంగుల కోసం ఎంత చేసినా తక్కువే..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మలక్ పేట నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన వికలాంగుల జాతీయ పార్క్‌ను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ రూ. 2 కోట్ల నిధులతో కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం దేశంలోనే ప్రథమంగా ఈ పార్క్ …

Read More »

కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిని ఖరారు చేసిన వైఎస్ జగన్ ….

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో యాబై నాలుగురోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో గురువారం …

Read More »

ప్రతి అవ్వా నా మనవడు చెప్పాడని.. ప్రతి తల్లి నా కొడుకు చెప్పాడని ..వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ తో వారి సమస్యలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కలికిరి మండలంలోని చెరువుముందరపల్లె వద్ద జగన్ మాట్లడుతూ..వచ్చే ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat